E-Paper
Advertisement

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!
Advertisement

Nagari Murder: చిత్తూరు జిల్లా నగరిలో దారునం చోటు చేసుకుంది. ఇన్నోవా డ్రైవర్‌పై కంటైనర్‌ నడిపించి దారుణ హత్య చేసిన ఘటన కలకం రేపుతుంది. కారును ఢీకొట్టి ఆపకుండా కంటైనర్‌ వెల్లిపోయింది. నిన్న రాత్రి నగరి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read: టీమిండియా విజ‌యం ఐసీసీ కుట్ర‌..స్పిన్ ట్రాక్ పెట్టి, లంక‌ను ఓడించారు!

ప్రశ్నించాడని.. 

Advertisement

నగరి రూరల్ వీ కే ఆర్ పురం వద్ద కంటైనర్‌ను అడ్డుకుని డ్రైవర్‌ను నారాయణ ప్రశ్నించాడు. దీంతో ప్రమాదవసత్తు కింద పడ్డ నారాయణ ఆయనపై నుంచి కంటైనర్‌ వెళ్లడంతో డ్రైవర్ అక్కడిక్కడే నారాయణ మృతి చెందాడు. మృతుడు తిరుపతి మారుతీనగర్‌కు చెందిన నారాయణగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరించారు. మహారాష్ట్రకు చెందిన కంటైనర్‌గా పోలీసులు గుర్తించారు.

Also Read: రేవంత్‌పై లేస్తున్న‌ రెబల్‌ గొంతులు ..! నేరుగా నేత‌ల‌ బెదిరింపులు.. దేనికి సంకేతం..!?

Tags

Related News

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు

దేవుడా.. వీళ్లా మాకు నాయకులు? కూటమి వైఖరిపై సభలోనే బొత్స ఆవేదన!

గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా.. బొత్స సత్యనారాయణ

‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి!

Big Stories

Advertisement
×