Nagari Murder: చిత్తూరు జిల్లా నగరిలో దారునం చోటు చేసుకుంది. ఇన్నోవా డ్రైవర్పై కంటైనర్ నడిపించి దారుణ హత్య చేసిన ఘటన కలకం రేపుతుంది. కారును ఢీకొట్టి ఆపకుండా కంటైనర్ వెల్లిపోయింది. నిన్న రాత్రి నగరి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: టీమిండియా విజయం ఐసీసీ కుట్ర..స్పిన్ ట్రాక్ పెట్టి, లంకను ఓడించారు!
నగరి రూరల్ వీ కే ఆర్ పురం వద్ద కంటైనర్ను అడ్డుకుని డ్రైవర్ను నారాయణ ప్రశ్నించాడు. దీంతో ప్రమాదవసత్తు కింద పడ్డ నారాయణ ఆయనపై నుంచి కంటైనర్ వెళ్లడంతో డ్రైవర్ అక్కడిక్కడే నారాయణ మృతి చెందాడు. మృతుడు తిరుపతి మారుతీనగర్కు చెందిన నారాయణగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలను సేకరించారు. మహారాష్ట్రకు చెందిన కంటైనర్గా పోలీసులు గుర్తించారు.
Also Read: రేవంత్పై లేస్తున్న రెబల్ గొంతులు ..! నేరుగా నేతల బెదిరింపులు.. దేనికి సంకేతం..!?