E-Paper
Advertisement

Ganta Srinivas Rao : ఈ ఒక్క ఫొటో చాలు.. జగన్ పై గంటా సెటైరికల్‌ ట్వీట్‌..

Ganta Srinivas Rao : ఈ ఒక్క ఫొటో చాలు.. జగన్ పై గంటా సెటైరికల్‌ ట్వీట్‌..

Ganta Srinivas Rao : ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ఒకవైపు వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తోంది. మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికి మేనిఫెస్టోపై కసరత్తు చేసేందుకు ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు. దీంతోపాటు మొత్తం 11 అంశాలతో మేనిఫెస్టోలో చేర్చాలని తీర్మానించారు.

మరోవైపు వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. ‘వై ఏపీ హేట్స్‌ జగన్‌’ అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ఇవే అంటూ చాలా అంశాలను ఫోటోలో పొందుపర్చారు.

నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో చేసిన ఘన కార్యాలను చెప్పడానికి ఈ ఒక్క చిత్రం సరిపోతుందని జగన్ మోహన్ రెడ్డి.. అంటూ గంటా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘ఏపీ హేట్స్‌ జగన్‌’, ‘వద్దు వద్దు.. ఈ జగన్’ ‘మళ్లీ మా కొద్దు ఈ జగన్‌’ అని ప్రజలు ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ ?’’ అని సెటైర్ వేశారు.వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్‌ను ట్విటర్‌ లో ఫోటో షేర్‌ చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×