E-Paper
Advertisement
Nara Lokesh: ఎన్డీఏలో కీలకంగా లోకేష్.. బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం

Nara Lokesh: ఎన్డీఏలో కీలకంగా లోకేష్.. బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం

ఎన్డీఏలో చంద్రబాబు చక్రం తిప్పారు, తిప్పుతున్నారు కూడా. టీడీపీలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో అటు ఎన్డీఏలో కూడా చంద్రబాబుతోపాటు లోకేష్ కి సమాన ప్రాధాన్యత దక్కడం విశేషం. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం లోకేష్ మూడు రోజులపాటు ప్రచారం చేపట్టారు బీహార్ వెళ్లి పాట్నాలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల కలిగే ఉపయోగాలని వివరించారు. ఇప్పుడు బీహార్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆయనకు […]

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవపై అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. రేపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు
Vaikunta dwara darshan Tirumala: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.. టీటీడీ కీలక నిర్ణయం.. టోకెన్లు ఎప్పుడంటే?
Maoists In AP: ఏపీలో మావోయిస్టుల కలకలం.. టార్గెట్ రాజకీయ నేతలు, చాలా ప్రాంతాల్లో షెల్టర్ జోన్స్?
Maoist commander Hidma: ఏపీలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం.. పౌర హక్కుల నేతల సంచలన ఆరోపణలు!
Hidma: మావోయిస్టు హిడ్మా.. స్కెచ్ వేశాడంటే.. మెరుపు దాడులకు కేరాఫ్?
Parakamani Theft Case: టీటీడీ పరకామణి చోరీ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు, సాక్షులు-నిందితుడు సేఫ్
Amaravati: ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతుల అల్టిమేటం.. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరిక..

Amaravati: ఏపీ ప్రభుత్వానికి రాజధాని రైతుల అల్టిమేటం.. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని హెచ్చరిక..

Amaravati: ఏపీ రాజధాని అమరావతి రైతులు.. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కూటమి సర్కారు వచ్చినా తమ సమస్యలు పరిష్కరం అవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలపై వినతులు ఇవ్వడానికి వస్తే అవమానకరంగా సీఆర్డీఏ అధికారులు మాట్లాడుతున్నారని.. సీఎం చంద్రబాబు తమను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం.. రాజధాని రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ పోరాటం చేస్తామని అల్టిమేటం జారీ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమరావతి రైతు ఐక్యకార్యాచరణ సమితి […]

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టుల మృతి..

Encounter: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఈ కాల్పులు జరిగాయి. టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉండటం వల్ల మావోయిస్టులకు ఆశ్రయం కల్పించే దట్టమైన అడవుల ప్రాంతం. అయితే మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నుంచి మారేడుమిల్లి వైపు వచ్చినట్లు ఇంటెలిజెన్స్ […]

Sachivalaya Employees: సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పౌజ్ కేటగిరి బదిలీలకు అనుమతి.. మార్గదర్శకాలు జారీ
Botsa Daughter: ఏపీ రాజకీయాల్లోకి వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల్లో బొత్స కుమార్తె పోటీ?
Vangaveeti Mohana Ranga: ఆ పార్టీలోకి వంగవీటి కూతురు
Srikakulam: ఎచ్చెర్ల వర్గపోరుకు చెక్.. టీడీపీలోకి ఈశ్వరరావు

Srikakulam: ఎచ్చెర్ల వర్గపోరుకు చెక్.. టీడీపీలోకి ఈశ్వరరావు

Srikakulam:  ఆ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోట.. ఎందరో ఉద్దండులైన నేతలను అసెంబ్లీకి పంపిన చరిత్ర. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీకి నాయకత్వ లేమి తాండవిస్తోంది. ఇన్‌చార్జి కూడా లేకపోవడంతో క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతోంది. అయితే, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడిన రాజకీయ చదరంగంలోని వ్యూహమేనని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని తీవ్ర వర్గపోరుకు చెక్ పెట్టి, పార్టీ మనుగడను కాపాడుకోవడానికి చంద్రబాబు ఎలా కొత్త పంథాను అనుసరిస్తున్నారు? మిత్రపక్షం బీజేపీ ఎమ్మెల్యేను టీడీపీలోకి ఆహ్వానించే […]

Singanamala: సింగనమలలో విభేదాలకు చెక్ పడిందా?

Big Stories

×