E-Paper
Advertisement
Amaravati: సీఎం చంద్రబాబు సీరియస్.. మారని నేతల అనుచరులు, కేసు నమోదు చేయాలని ఆదేశం
ఏపీలో స్పేస్ సిటీకి వేగంగా అడుగులు, మంత్రి లోకేష్ ప్రకటన, ముందుకొచ్చిన ఆస్ట్రోబేస్
Jagan: యూరప్ టూర్‌లో మాజీ సీఎం ఫ్యామిలీ.. న్యూ లుక్‌లో జగన్, ఎయిర్‌పోర్టులో ఆ మహిళ ఎవరు?
BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

ఏపీలో కూటమి సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ పార్టీల మనుగడపై కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తెలుగుదేశం జనసేన, బీజేపీ పార్టీలు ప్రస్తుతం కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటున్నాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత బీజేపీతో విభేదించారు. పొత్తు తెగదెంపులు చేసుకున్నారు.కారణం రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీ తమను అడ్డుపెట్టుకుంటున్నదని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థలను బీజేపీ కాల రాస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ […]

నువ్వు సీఐ అయితే నాకేంటి..? సీఐపైకి దూసుకెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇదిగో వీడియో
ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర అధికార యంత్రాంగం, ఆయన శ్రేయోభిలాషులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసరంగా ఆయనను ఆసుపత్రికి తరలించడంతో రాజ్‌భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వివరణ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన వెంటనే గవర్నర్కి వైద్య బృందం అవసరమైన […]

లిక్కర్ కేసుతో నాకు సంబంధమే లేదు.. అయినా ఏ5గా చేర్చారు: విజయసాయి రెడ్డి
జబర్దస్త్‌లో నాగబాబు రీ ఎంట్రీ.. ఇక మంత్రి పదవి అందని ద్రాక్షేనా…?
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. 10 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ సభ్యులు హాజరవుతారా?
డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు
సీఎం చంద్రబాబు హామీపై దుష్ప్రచారం.. ఖండించిన మంత్రి లోకేష్, చర్యలు తప్పవని హెచ్చరిక
ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రస్తుత మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలు ఇక చెల్లవని ఆమె స్పష్టం చేశారు. […]

Janasena : పవన్‌కు అనారోగ్య సమస్యలు..కారణం వారేనట?
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు.. నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు, వైసీపీలో కొత్త టెన్షన్

Big Stories

×