E-Paper
Advertisement
బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, హైదరాబాద్‌లో అయితే..
లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 30 మంది, ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఏపీ రాజకీయాల్లో కొత్త అంకం.. అలర్టయిన కూటమి ప్రభుత్వం, మూడు పార్టీల సంయుక్త ప్రకటన
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. SSD టోకెన్లు రద్దు, కాకపోతే నేరుగా దర్శనం
దటీజ్ డిప్యూటీ సీఎం.. పవన్ దెబ్బకి మారిపోయిన రోడ్డు.. వాహనదారుల ప్రశంసలు!
డీఎస్సీ నిర్వహణపై రోజా తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

డీఎస్సీ నిర్వహణపై రోజా తీవ్ర విమర్శలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

RK Roja: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్‌కే రోజా కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నిర్వహణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం దీన్ని ‘మెగా డీఎస్సీ’ అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, అసానికది ‘దగా డీఎస్సీ’గా మారిందని ఘాటుగా విమర్శించారు. పేపర్ లీకేజీలు.. నకిలీ సర్టిఫికెట్ల విక్రయం ఈ డీఎస్సీ ప్రక్రియ మొత్తం అక్రమాలమయంగా మారిందని రోజా ఆరోపించారు. […]

వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు.. చిట్టా విప్పిన ఈడీ, ఆనాటి నుంచి అజ్ఞాతంలో

వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు.. చిట్టా విప్పిన ఈడీ, ఆనాటి నుంచి అజ్ఞాతంలో

Visakhapatnam: ఎట్టకేలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ గుట్టు బయటపెట్టింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. చిట్‌ఫండ్ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు అందులో ప్రస్తావించింది. అయితే ఈడీ సోదాల నుంచి ఇప్పటివరకు ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.   వైసీపీ నేత విజయప్రసాద్ గుట్టు బయటకు విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు పాపం పండింది. ఆయన చిట్టాను బయటపెట్టింది ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్. ఆయనకు సంబంధించి వెల్ఫేర్‌ బిల్డింగ్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రజల నుంచి […]

చిక్కుల్లో బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. విశాఖ పోలీసులు కేసు నమోదు,  యువతి వ్యవహారమే..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్‌లో
వైసీపీ ఫ్లెక్సీలో కేటీఆర్ ప్రత్యక్షం.. ఏలూరు ర్యాలీలో అసలేం జరుగుతోంది?
థాయ్‌లాండ్‌లో చిక్కుకున్న తెలుగు యువత.. రంగంలోకి దిగిన నారా లోకేష్!
డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు.. ఈ కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు!

డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు.. ఈ కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు!

గద్వాల్ విషాదంలో మునిగిపోయింది. నడిగడ్డపై ఎక్కడ చూసినా.. కన్నీటి వేదనే కనిపిస్తోంది. రాజమండ్రిలో రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు.. ఆమె స్వగ్రామైన ఎక్లాస్‌పూర్‌లో ముగిశాయి. కన్నబిడ్డను విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు పడిన వేదన.. అందరి గుండెలను పిండేసింది. పదికాలాల పాటు బతికి, నలుగురికి ప్రాణం పోయాల్సిన ప్రియాంక.. తాగుబోతుల రాక్షసత్వానికి నేలరాలిపోవడం.. కుటుంబసభ్యులను, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మద్యం మత్తులో రాక్షసులుగా ప్రవర్తించిన ఇద్దరు యువకుల వల్ల.. ఓ […]

పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన.. ఫేజ్-1కు మరో ఏడాది గడువు పెంపు!
పవిత్రమైన గోవింద నామాలపై పేరడీలా?.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Big Stories

Advertisement
×