E-Paper
Advertisement
సోషల్ మీడియాలో పోస్టు ఇష్యూ.. వైసీపీ మీడియా కన్వీనర్ శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

సోషల్ మీడియాలో పోస్టు ఇష్యూ.. వైసీపీ మీడియా కన్వీనర్ శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Supreme Court:  మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్వో, వైసీపీ మీడియా విభాగం కార్యదర్శి పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. వైసీపీ మీడియా కన్వీనర్ శ్రీహరికి సుప్రీంలో ఎదురుదెబ్బ నిబంధనలు పాటించకుండా పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ వైసీపీ మీడియా విభాగం కార్యదర్శి శ్రీహరి తరఫున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు […]

Amaravati: ఏపీ ఇంధన సంక్షోభం.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల
ఏపీలో ఇంధన సంక్షోభం.. డీజిల్ కోసం కాళ్లు పట్టుకుని బతిమిలాడిన ఆక్వా రైతు
ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం

ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జూన్ ఒకటి నుంచి రైల్వే జోన్, ఆపై బుల్లెట్ రైళ్లు, ముఖచిత్రం మారడం ఖాయం

Ashwini Vaishnaw: విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్. దక్షిణాదిపై మోదీ సర్కార్‌పై ఎలాంటి వివక్ష లేదని కుండబద్దలు కొట్టేశారు. జూన్ ఒకటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతుందని మనసులోని మాట బయటపెట్టారు. ఏపీకి శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ మంగళవారం విశాఖలోని తుర్లవాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు హాజరయ్యారు కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్. ఈ సందర్భంగా […]

విశాఖకు గూగుల్ రాక.. ఏపీకి  గేమ్ ఛేంజర్, డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి అశ్వని వైష్ణవ్

విశాఖకు గూగుల్ రాక.. ఏపీకి గేమ్ ఛేంజర్, డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి అశ్వని వైష్ణవ్

Visakhapatnam: గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజుగా చెప్పారు చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజుగా వర్ణించారు. కేంద్రప్రభుత్వం-గూగుల్ సంస్థకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించామన్నారు. విశాఖకు గూగుల్ రాక.. ఏపీకి గేమ్ ఛేంజర్ గూగుల్ ఐఏ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతోపాటు దేశానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందన్నారు. టెక్నాలజీ హబ్‌కు భవిష్యత్తులో తుర్లవాడ పేరు మార్మోగుతోందన్నారు. కొత్త ఆవిష్కరణలకు […]

విశాఖ వైపు ప్రపంచం చూపు.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన, సీఎం చంద్రబాబు డ్రీమ్‌కు తొలి అడుగు
రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: కమిషనర్ కన్నబాబు
Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

Ap : పానిక్ అవ్వద్దు.. వారిని వదిలిపెట్టమన్న మంత్రి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెడుతున్నాయి.మొన్నటివరకు తెలంగాణలో ఎదురైన కొరత ఇప్పుడు ఏపీకి పాకింది. పలు పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.దీంతో ఏపీ వాసులు పెట్రోల్, డీజిల్ దొరకదని భయాందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో సామాన్యులకు పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో డీజిల్ కొరత వేధిస్తున్నది.దీంతో హెవీ వెహికల్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం అధికారపార్టీపై […]

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూనే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఇంధన సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు […]

పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూలు.. విహారయాత్రల్లో లోకేష్.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు!

పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూలు.. విహారయాత్రల్లో లోకేష్.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు!

Vellampalli Srinivas: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ.. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. గంటల తరబడి, కిలోమీటర్ల […]

రాష్ట్రంలో ఫ్రీగా లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?
Bengaluru: బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన, అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు, ఆపై ఆ పార్టీ రియాక్షన్

Bengaluru: బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన, అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు, ఆపై ఆ పార్టీ రియాక్షన్

Bengaluru: హైదరాబాద్‌కు చెందిన కమెడియన్ శరత్ ఉదయ్ షోకు అంతరాయం కలిగింది. బెంగుళూరులో ఏర్పాటు చేసిన ఓ షోను కొంతమంది టీడీపీ మద్దతుదారులు అడ్డుకోవడం కలకలం రేపింది. టీడీపీ మద్దతుదారులుగా చెబుతున్న కొందరు వ్యక్తులు శరత్ షోను అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. బెంగళూరులో కమెడియన్ శరత్ ప్రదర్శన  హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్. తన ప్రదర్శనలతో లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నారు. అయితే శనివారం ఆయన బెంగళూరులో ఏర్పాటు చేసిన […]

ఏపీలో ఇంధన సంక్షోభంపై సీఎం చంద్రబాబు సీరియస్..  వారికి పెట్రోల్, డిజిల్ పోయొద్దు!

ఏపీలో ఇంధన సంక్షోభంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వారికి పెట్రోల్, డిజిల్ పోయొద్దు!

Petrol Diesel shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రేపటిలోగా (సోమవారం కల్లా) ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా చూడాలని, వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదని […]

విశాఖలో కుప్పకూలిన  రైల్వే బ్రిడ్జ్..  ఏడుగురికి గాయాలు!

Big Stories

×