E-Paper
Advertisement
Tribal Students: కూనవరంలో దారుణం.. విద్యార్థులతో చెట్ల మొద్దులు మోపిస్తున్న సిబ్బంది!
ఏఐ సమాధానాలు ఇస్తుంది.. కానీ సంస్కారాన్ని ఇవ్వలేదు.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
నాడు రిజెక్ట్ అయిన సంస్థలకే నేడు టెండర్లు.. తెలుగు అకాడమీపై లక్ష్మీ పార్వతి ఫైర్

నాడు రిజెక్ట్ అయిన సంస్థలకే నేడు టెండర్లు.. తెలుగు అకాడమీపై లక్ష్మీ పార్వతి ఫైర్

Telugu Academy: తెలుగు భాష, సాహిత్య వికాసానికి, విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు అందించడానికి ఏర్పాటైన తెలుగు అకాడమీని కూటమి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టించిందని వైయ‌స్సార్సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి తీవ్రంగా ధ్వజమెత్తారు. అమరావతిలో జరిగిన ఒక ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అకాడమీని ఎలా బలోపేతం చేశామో వివరిస్తూనే, ప్రస్తుత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక జరుగుతున్న అక్రమాలను పూర్తి సమాచారంతో ఎండగట్టారు. వైయస్సార్‌సీపీ హయాంలో […]

ఐదేళ్లలో రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? – ఎంపీ బైరెడ్డి శబరి

ఐదేళ్లలో రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? – ఎంపీ బైరెడ్డి శబరి

Byreddy Shabari: రాయలసీమ అభివృద్ధి, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సీమకు చేసిందేమీ లేదని, కేవలం మాటలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని తన ఖాతాలో వేసుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ పొలిటికల్ క్రెడిట్ పాలిటిక్స్ రాయలసీమ […]

పవన్‌పై అనుచిత కామెంట్స్.. విచారణకు వెళ్తూ దువ్వాడ మిస్సింగ్.. అసలేం జరుగుతోంది!
జగన్ ‘యూ-టర్న్’.. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’.. పెన్షన్ల పెంపుపై ఎమ్మెల్యే నసీర్ సంచలన వ్యాఖ్యలు!
ఓట్ల కోసం వందల అవతారాలా? చంద్రబాబుపై రాచమల్లు ఫైర్!
Pawan In Mumbai: ముంబైలో డిప్యూటీ సీఎం పవన్.. ఆపరేషన్‌కు మళ్లీ వస్తా, ఈసారి సమస్య అదే
కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్
అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే!
Palla Srinivasa Rao: కూల్ డ్రింక్స్ కంటే బీరే హెల్తీ.. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్..!
పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!

పద్ధతి మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు.. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు సంచలనం!

Kollu Ravindra: మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ డైరెక్షన్‌లోనే కొత్త డ్రామాలు గత ప్రభుత్వ హయాంలో అమరావతిని, సీఆర్‌డీఏను […]

Saikrishna lock-up death case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. దర్యాప్తు స్పీడ్ పెంచిన సిట్, కానిస్టేబుల్ అరెస్ట్
అక్కడ వచ్చింది గొడ్డలి ఫ్యాక్టరీలే.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై భూమిరెడ్డి హాట్ కామెంట్స్!

Big Stories

Advertisement
×