E-Paper
Advertisement

Deputy CM Pawan Kalyan: కొండగట్టుకు రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పర్యటన ఫిక్స్!

Deputy CM Pawan Kalyan: కొండగట్టుకు రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పర్యటన ఫిక్స్!
Advertisement

Date and Time fixed for Deputy CM Pawan Kalyan Kondagattu Visit: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయింది. డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటికే పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు.11 రోజుల పాటు నిష్ఠగా దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో ఆహారంగా పాలు, పండ్లు ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు. వారాహి దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ తమ ఇలవేల్పు అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. గతేడాది కూడ పవన్ కల్యాణ్ ఇదే దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..ఎన్నికల ప్రచారానికి ముందు కూడా కొండగట్టు ఆంజేయ స్వామి ఆలయానికి వచ్చారు. అలాగే ఎన్నికల ప్రచార రథమైన వారాహికి పూజలు చేయించారు. అనంతరం ఇక్కడినుంచి వారాహి యాత్రను కొనసాగించారు. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు.

Also Read: జగన్ ప్రతిపక్షానికి నాయకుడు మాత్రమే.. ప్రతిపక్ష నేత కాదు : మంత్రి పయ్యావుల

Advertisement

కొండగట్టు ఆంజనేయుడి దర్శించుకున్న తర్వాత పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారుజ జులై 1వ తేదీన పిఠాపురం ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం అదే రోజు వారాహి సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×