E-Paper
Advertisement

దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా

దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా
Advertisement

Roja Remarks: స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారని వైసీపీ మాజీ మంత్రి రోజా మండి పడ్డారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని, ఆకరికి అన్నం పెట్టకుండా పంపించాడని అన్నారు. మహిళలను చంద్రబాబు అవమానించారని అందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరు లేరని ఫైర్ అయ్యారు.

ఓటుకు నోటు పరిచయం

ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే అని, వైస్రాయి హోటల్‌లో ఎన్టీఆర్ పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబుకు రెండెకరాల ఉంటే తమ్ముడికి ఒకేకరా పోతే ఇక ఒక ఎకరా ఉండేదని అన్నారు. ఇప్పుడు లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చాయని, నగరిలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను ఇసుక, మట్టి తమిళనాడు, కర్ణాటకకు తరలించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారని అన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారని తెలిపారు.

Advertisement

Also read: ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ప్రభుత్వాలకు సెన్సార్ షాక్, అసలు మేటరేంటి?

మహిళలపై దాడులు..

ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. మధ్యం దుకాణాల పేరుతో బెల్టు పెట్టీ యువతను మత్తుకు బానిస చేస్తున్నారని అన్నారు. ఆ మత్తులో మహిళలపై దాడులు, అగాయిత్యాలు జరుగుతున్నాయని, కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని అన్నారు. హోం మంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారు. మహిళల చేతిలో చావు దెబ్బ తింటారని రోజా సంచనల వ్యాఖ్యలు చేశారు. కారు గ్యారేజీలో ఉండాలి, ఆడది వంటగదిలో ఉండాలి అన్న కోడెల ఏమయ్యాయో చూసాం చంద్రబాబు కన్నా చిన్న వాడు జగన్, ఇచ్చిన హామీలన్నీ 98 శాతం నెరవేర్చారని తెలిపారు. అమరావతిలో అనవసరంగా డబ్బులు పెడుతూ దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.

Advertisement

Also Read: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. స్టేషన్లలో నీళ్లు తాగారో అంతే సంగతులు!

Tags

Related News

యారాడ బీచ్‌లో టూరిస్టులకు తప్పిన ప్రమాదం.. మహిళను రక్షించిన బీచ్ లైఫ్‌గార్డ్స్

తిరుమల భక్తులకు అలర్ట్.. మంగళవారం శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్ కోటా

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువతీయువకులు గల్లంతు, పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

Big Stories

Advertisement
×