E-Paper
Advertisement

Sai Krishna: తప్పు చేసినోడు ఎంతటివాడైనా వదిలేదే లేదు.. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్!

Sai Krishna: తప్పు చేసినోడు ఎంతటివాడైనా వదిలేదే లేదు.. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్!
Advertisement

Sai Krishna: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి కేసు వ్యవహారం మేరకు అరెస్ట్ అయినటువంటి వంగ సాయి కృష్టా తల్లి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కొడుకును అక్రమంగా కేసులో ఇరికించారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మృతుడు సాయి కృష్ట కుటుంభాన్ని వారి ఇంటికి వెల్లి పరామర్షించారు. అనంతరం సాయికృష్ట తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు.

Also read: క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

తల్లి విజయలక్షి ఎమోషనల్..

Advertisement

సాయి కృష్ణ మృతి కేసులో సీఎం చంద్రబాబు నాయుడు తమకు పూర్తి భరోసా కల్పించారని సాయి కృష్ట తల్లి విజయలక్షి ఎమోషనల్ అయ్యారు. తమ కుమారుడికి జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారని ఆమే అన్నారు. ఈ కేసులో ఎంతటివారైనా సరే తప్పు చేసిన వారిని ఎంతటి వారైన వదిలి పెట్టమని సీఎం అన్నారని తెలిపారు. ప్రభుత్వం తమబకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకం మాకు కలిగించిందని తెలిపారు. దీంతో ఇంత చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి విజయలక్షి ధన్యవాధాలు తెలిపారు. తమకు న్యాయం చేస్తానని అనడంతో కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ఎమోషనల్ అయ్యారు.

Also read: బడ్జెట్ ధరలో.. ఒప్పో నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. త్వరలోనే ఇండియాలో లాంచ్!

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×