E-Paper
Advertisement

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో అపశృతి.. గుండెపోటుతో టీడీపీ నేత మృతి

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో అపశృతి.. గుండెపోటుతో టీడీపీ నేత మృతి
Advertisement

CM Chandrababu Birthday: రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుతున్నాయి. సీఎం జన్మదిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాలోని ఆలూరులో సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే సందర్భంగా ఇవాళ టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయ సురేంద్ర నాయుడు(31) పాల్గొన్నారు. అయితే ఆయనకు ఉన్నట్టుండి ఒక్కసారిగా తీవ్ర గుండెపోటు రావడంతో.. కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే గమనించిన టీడీపీ కార్యకర్తలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బోయ సురేంద్ర మృతిచెందారని డాక్టర్లు తెలిపారు.

Advertisement

Also Read: CSIR-CRRI Recruitment: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.81,100 జీతం..

దీంతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ పార్టీ కార్యక్రమంలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బోయ సురేంద్ర నాయుడు మృతిచెందడంతో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తీవ్రం విషాదంలో మునిగిపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే వేడుకల్లో చనిపోవడంతో నెల్లూరు జిల్లాలోని టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.

Advertisement

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు, కేడర్ లో ఎలాంటి కష్టం వచ్చినా.. ముందుకు వచ్చే బోయ సురేంద్ర నాయుడు లాంటి నేత మృతిచెందడం పట్ల పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేంద్ర మృతిచెందిన విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ నేతలు చాలా మంది ఆలూరుకు బయల్దేరారు. బోయ సురేంద్ర నాయుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.

Also Read: CM Revanth Reddy: జపనీస్ స్టైల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం.. ఇదిగో వీడియో..

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×