E-Paper
Advertisement

విశాఖ వన్ టౌన్‌లో తీవ్ర విషాదం.. టీచర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థిని మృతి!

విశాఖ వన్ టౌన్‌లో తీవ్ర విషాదం.. టీచర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థిని మృతి!
Advertisement

 Teacher Assault: విశాఖ వన్ టౌన్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని స్కూల్ టీచర్ చితకబాదాడు. దీంతో దెబ్బలు తట్టుకోలేక విద్యార్థి మృతిచెందింది. దీంతో ఈ సంఘనటన కలకం రేపింది. దీంతో విద్యార్ధి తల్లితండ్రులు, బందువుల కేజీహెచ్ దగ్గర తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో స్కూలు ప్రాంగనంలో ఉద్రిక్తత పరిస్థుతులు నెలకొన్నాయి.

Also Read: 7050mAh బ్యాటరీతో రచ్చలేపుతున్న iQOO Z11.. లాంచ్ ఆఫర్‌తో ఎంత తక్కువకు వస్తుందంటే?

వివరాల్లోకి వెలితే..

Advertisement

విశాఖలోని వన్ టౌన్ పరిదిలో ఉన్న పాఠశాలలో విద్యార్థిని పై స్కూల్ టీచర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టీచర్ విద్యార్ధినిని తీవ్రంగా కొట్టాడు. దీంతో దెబ్బు తట్టుకోలేక ఆరేళ్ల విద్యార్ధిని స్పృహతప్పి కింద పడిపోయింది. దీంతో అదిగమనించిన పాఠశాల సిబ్బంది హుటా హుడిన చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఈ సంఘనటపై అక్కడికి చేరుకున్న విద్యార్ధని తల్లితండ్రులు, బందువులు ఆందోళన చేపట్టారు.

Also Read: నాకే ఎందుకిలా.. లవ్ బ్రేకప్ పై కామాక్షి రియాక్షన్!

Tags

Related News

అమరావతి – బెంగళూరు – చెన్నై బుల్లెట్ రైలు కారిడార్.. అమిత్ షాకు సీఎం చంద్రబాబు బిగ్ ప్రపోజల్!

ఏపీ డీఎస్సీ వివాదంపై శాసనసభలో రచ్ఛ.. ర్యాంకర్ నవీన్ ఐడీ బ్లాక్ కేసుపై స్పందించిన జగన్!

ప్రకాశంలో తీవ్ర విషాదం.. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి!

స్థానిక ఎన్నికల్లో భయపడేదే లేదు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: బొత్స

బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే మ్యాచ్.. అసెంబ్లీ తీరుపై వైఎస్ జగన్ సెటైర్లు!

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు ఢీకొని దంపతులు మృతి!

9 ఏళ్లుగా ఆగని కన్నీటి పోరాటం.. కర్నూలు టూ అమరావతి వీల్ చైర్ యాత్ర ఉద్రిక్తం!

Big Stories

Advertisement
×