E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన బాధితులు
CM Chandrababu: దివ్యాంగులకు శుభవార్త.. ఏడు వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: దివ్యాంగులకు శుభవార్త.. ఏడు వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం కోసం కీలకమైన ఏడు వరాలను ప్రకటించారు. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వరాలను ప్రకటిస్తూ, దివ్యాంగులు ఏ రంగంలోనూ వెనుకబడి ఉండకూడదని, వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ వరాలు దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఏడు వరాల్లో […]

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ..  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి

Encounter: CRPFకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, 12 మంది మావోలు మృతి

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్లలో ఇది ఒకటి. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల శిబిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ […]

CM Revanth Reddy: త్వరలోనే మరో 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy: త్వరలోనే మరో 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. హుస్నాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రూ. 262.68 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణరావు, శ్రీను, సంజయ్, మేడిపల్లి సత్యం […]

Pawan Kalyan: తెలంగాణ ప్రజలను అవమానించిన పవన్ కల్యాణ్‌ను.. కాపాడడమే బీజేపీ లక్ష్యమా..?

Pawan Kalyan: తెలంగాణ ప్రజలను అవమానించిన పవన్ కల్యాణ్‌ను.. కాపాడడమే బీజేపీ లక్ష్యమా..?

Pawan Kalyan: తెలంగాణ ప్ర‌జ‌ను ఘోరంగా అవ‌మానించిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కాపాడ‌డానికి తెలంగాణ బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీని కోసం ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త దైవారాధ‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విశ్లేష‌ణ‌ను వివాదాస్ప‌దం చేయ‌డం ద్వారా బీజేపీ స్వార్థ రాజ‌కీయాల‌కు తెర‌లేపింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్ర‌జ‌ల‌ది న‌ర‌దిష్టి అని అహంకార‌పూరిత వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌ను అవ‌స‌ర‌మైన ప్ర‌తి చోట బీజేపీ రాజ‌కీయంగా వాడుకుంటోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేయం మొద‌లుకొని […]

Kokapet Lands: మరోసారి రికార్డు ధర పలికిన కోకాపేట భూములు.. ఈసారి ఏకంగా ఎకరం ధర రూ.131 కోట్లు
HILT GO: సెక్రటేరియట్‌లో లీకువీరుల కలకలం.. డైరెక్ట్ కేటీఆర్‌తోనే లింక్, ఎవరా దొంగలు..?
Vikarabad News: సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మిస్సింగ్.. ఆ జిల్లాలో సంచలనం
Kalvakuntla Kavitha: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్.. డిప్యూటీ సీఎం హోదాలో అలా మాట్లాడితే ఎలా..?
Kothagudem Railway Station: రైల్వే స్టేషన్‌లో భారీ శబ్ధంతో బాంబు పేలుడు.. ఘటనపై ఎస్పీ క్లారిటీ
High Court: వీధి కుక్కల సంరక్షణ.. సుప్రీం మార్గదర్శకాలను పాటించండి, GHMCకి హైకోర్టు ఆదేశం
UP News: ఇది మామూలు షాక్ కాదు భయ్యో.. అత్తగారింట్లో అడుగుపెట్టిన 20 మినిట్స్‌లోనే..?
SP Balu: రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ వివాదం… ప్రాంతీయత వర్సెస్ కళా గౌరవం

SP Balu: రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ వివాదం… ప్రాంతీయత వర్సెస్ కళా గౌరవం

SP Balu: ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రతిష్ఠించేందుకు జరుగుతున్న ఏర్పాట్లు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఈ నెల 15న ఎస్పీబీ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు అంతా సిద్ధమవుతున్న వేళ, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ దీనిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అందువల్ల, ఆయన విగ్రహాన్ని తెలంగాణ సాంస్కృతిక […]

CM Revanth Reddy: సీఎం సోదరుడి ఇంటి కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!
CM Revanth: మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Big Stories

×