E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

SSC: టెన్త్ క్లాస్‌ అర్హతతో 25,487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. మళ్లీ ఛాన్స్ రాదు మామ, ఇప్పుడే అప్లై చేసుకోండి..

SSC: టెన్త్ క్లాస్‌ అర్హతతో 25,487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. మళ్లీ ఛాన్స్ రాదు మామ, ఇప్పుడే అప్లై చేసుకోండి..

SSC: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, […]

Central Govt: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. రాజ్ భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్పు
Rammohan Reddy: ఆ బీఆర్ఎస్ మాజీ మంత్రి చేతిలో బీజేపీ రిమోట్ కంట్రోల్: సామ రామ్మోహన్ రెడ్డి
Mahesh Kumar: పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే మంచిది.. మహేష్ కుమార్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్
CM Revanth: కేసీఆర్ హయాంలో చీరలు ఇస్తే మహిళలు పొట్టుపొట్టు తిట్టారు.. అదే మా హయాంలో..? సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth: కేసీఆర్ హయాంలో చీరలు ఇస్తే మహిళలు పొట్టుపొట్టు తిట్టారు.. అదే మా హయాంలో..? సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth: దేశానికి స్వాతంత్ర్యం అందించిన మహాత్మాగాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో కొనసాగుతున్న పీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) సమావేశానికి సీఎం రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌ హాజరయ్యారు. ఈ సమావేశం పాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు వీడ్కోలు పలకడం, కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయడం ప్రధాన అజెండాగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త […]

AP Govt: 16,666 ఎకరాల భూసమీకరణకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు.. ఇదిగో గ్రామాల జాబితా
Telangana Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు నిర్ణయం
CP Sajjanar: హైదరాబాద్‌లో ముఠాలపై సీపీ సజ్జనార్ ఉక్కుపాదం.. 86 మందిపై భారీ బైండోవర్
Big Impact Awards: అంగరంగ వైభవంగా బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్-2025 కార్యక్రమం..
Medchal Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే లారీ డ్రైవర్ మృతి
Hyderabad News: తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

Hyderabad News: తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

Hyderabad News: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ వ్యవస్థను హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి తెచ్చారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నేడు ప్రారంభమైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ పార్కింగ్ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్, స్థానిక కార్పొరేటర్ […]

Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?

Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. మరో వారం పది రోజుల్లో ఈ మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం, రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ సమీకరణలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఈ పునర్వ్యవస్థీకరణలో నలుగురు లేదా ఐదుగురు మంత్రులను తప్పించే అవకాశం […]

Kakinada News: కాకినాడ జిల్లాలో దారుణం.. కాలిలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన వైద్యులు!
Indigo flight: ఎయిర్‌పోర్టులో రన్ వేపై ఆగిన ఇండిగో విమానం.. భయాందోళనలో ప్రయాణికులు

Indigo flight: ఎయిర్‌పోర్టులో రన్ వేపై ఆగిన ఇండిగో విమానం.. భయాందోళనలో ప్రయాణికులు

Indigo flight: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట చేరుకున్న ఈ విమానం, తిరిగి హైదరాబాద్‌ బయలుదేరేందుకు రన్‌వేపై సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం టేకాఫ్ తీసుకోడానికి ముందు రన్‌వేపై పయనిస్తుండగా.. పైలట్లు సాంకేతిక సమస్యను వెంటనే గుర్తించారు. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, అప్రమత్తత ప్రదర్శిస్తూ పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేశారు. సమస్య తీవ్రత ఏంటో తెలియకపోవడం, విమానం రన్‌వే […]

Kurnool News: క్షుద్ర పూజల పేరుతో రూ. 3.50 లక్షలు స్వాహా.. ఆదోనిలో నకిలీ బాబా బాగోతం!

Big Stories

×