E-Paper
Advertisement

Lakshmi Gunthoti

Digital Content Producer lakshmigunthoti9160@gmail.com

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్ స్టైల్, క్రైమ్, వైరల్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Malladi Vishnu Comments: తిరుమలలో అన్ని అపచారాలే.. హిందువులు అంటే లెక్కలేదా? కూటమి పై వైసీపీ నేత ఫైర్

Malladi Vishnu Comments: తిరుమలలో అన్ని అపచారాలే.. హిందువులు అంటే లెక్కలేదా? కూటమి పై వైసీపీ నేత ఫైర్

Malladi Vishnu Comments: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధార్మిక సంస్థలపై.. వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆరోపణలు చేశారు. హిందువుల మనోభావాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ధర్మ పరిరక్షణ విషయంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. హిందువులు అంటే ప్రభుత్వానికి నిజంగా ఏమైనా గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీపై బురద చల్లేందుకు హిందూ దేవుళ్లను, దేవస్థానాలను రాజకీయ ఆయుధాలుగా మార్చారని మల్లాది విష్ణు […]

Mahesh Kumar Goud: అందరి చేతిలో స్మార్ట్​ఫోన్లు ఉన్నాయంటే.. రాజీవ్​ గాంధీ కారణం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: అందరి చేతిలో స్మార్ట్​ఫోన్లు ఉన్నాయంటే.. రాజీవ్​ గాంధీ కారణం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో ఆదివారం.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్​ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రక పాత్రను గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలకుల విధానాలు […]

Ponnam Prabhakar: దేశాభివృద్ధిలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించింది: పొన్నం
Perni Nani: పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత.. ప్రభుత్వంపై పేర్నినాని తీవ్ర విమర్శలు
Aravali Hills Mining Issue: ఆరావలి పర్వతాల మైనింగ్‌పై సుప్రీంకోర్టు సుమోటో.. డిసెంబర్ 29న కీలక విచారణ

Aravali Hills Mining Issue: ఆరావలి పర్వతాల మైనింగ్‌పై సుప్రీంకోర్టు సుమోటో.. డిసెంబర్ 29న కీలక విచారణ

Aravali Hills Mining Issue: దేశంలోని అత్యంత ప్రాచీన పర్వత శ్రేణుల్లో ఒకటైన.. ఆరావలి పర్వతాల రక్షణపై సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఆరావలి ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించింది. మైనింగ్ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోందన్న నివేదికలు వెలుగులోకి రావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సుమోటో పిటిషన్‌ను డిసెంబర్ 29న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ […]

Sangareddy Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు యువకులు మృతి
AP Health Minister: రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు: ఏపీ హెల్త్ మినిస్టర్

AP Health Minister: రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు: ఏపీ హెల్త్ మినిస్టర్

AP Health Minister: తిరుపతిలో జరుగుతున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ఆరోగ్య పరిరక్షణలో యోగాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగాపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పటికే రెండు కోట్ల మంది యోగాలో పాల్గొన్నారని తెలిపారు. ఇది ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. యోగం అనేది […]

Bhatti Vikramarka: ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దివాలా తీయించింది: భట్టి విక్రమార్క
RERA Action on Myron Group: బిగ్ టీవీ ఎఫెక్ట్.. మైరాన్‌కు రెరా నోటీసులు
Digvijaya Singh: పాత ఫొటో షేర్ చేసి.. మోదీని కొనియాడిన దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్​లో ప్రకంపనలు
Bandi Sanjay: నాటి డ్రగ్స్ విచారణ ఏమైంది? అకున్ సబర్వాల్ కేసుపై బండి సంజయ్ ఫైర్
CP Sunpreet Singh: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది పెరిగిన నేరాల సంఖ్య.. వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ
Kalvakuntla Kavitha: తప్పు చేశావు.. నీళ్ల వివాదంపై కవిత లెక్కలు
Ponnam Prabhakar: ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరేలా.. సర్పంచ్‌లు ప్రజలకు అండగా నిలవాలి: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరేలా.. సర్పంచ్‌లు ప్రజలకు అండగా నిలవాలి: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచ్‌లకు.. డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలపడేందుకు ఈ సర్పంచ్‌ల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే […]

Minampally Hanumanth Rao: భాషను భ్రస్టు పట్టించిన ఘనత కేసీఆర్ ఫ్యామిలీదే.. మైనంపల్లి ఆగ్రహం

Big Stories

×