E-Paper
Advertisement

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

Delhi Peeragarhi Deaths: కారులో ముగ్గురి హత్య.. ఢిల్లీ పోలీసుల వలలో కిల్లర్ బాబా.. అసలేం జరిగింది?
Rahul Gandhi: ప్రధాని మోదీ భారత్‌ను అమ్మేశారు? లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Medaram Jathara 2026: మేడారం సమ్మక్క–సారక్క కానుకల లెక్కింపు.. 828 హూండీల ద్వారా వచ్చిన ఆదాయం ఎంతంటే?
Cyberabad Police: ఒక్క క్షణం అజాగ్రత్త.. జీవితాంతం విషాదం: సైబరాబాద్ పోలీస్ హెచ్చరిక
Harish Rao: తెలంగాణ నీళ్లు చంద్రబాబుకు గురుదక్షిణా? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.

Harish Rao: తెలంగాణ నీళ్లు చంద్రబాబుకు గురుదక్షిణా? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.

Harish Rao: కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా జలాల వినియోగంపై పూర్తి ఆధారాలతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ 66 శాతం నీటిని మాత్రమే వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటికే 80 […]

Kishan Reddy: కేసీఆర్ అరెస్టును నేను ఎక్కడ అడ్డుకున్నాను? రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy: కేసీఆర్ అరెస్టును నేను ఎక్కడ అడ్డుకున్నాను? రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి అబద్ధాలు, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు, ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. […]

Pawan Kalyan: సొంత కుటుంబ సభ్యుల్లా పిఠాపురం ప్రజలు.. మరో ఇద్దరు అనాథలకు అండగా నిలిచిన జనసేనాని.
Chandrababu Naidu Delhi Tour: ఏపీలో ‘మఖానా’ సాగుకు సరికొత్త ప్లాన్.. కొల్లేరు తీరంలో 50 వేల ఎకరాల్లో సాగు?
Uttam Kumar Reddy: రేపే మున్సిపల్ పోలింగ్.. పట్టణ ఓటర్లకు మంత్రి ఉత్తమ్ ఇచ్చిన గ్యారెంటీలు ఇవే!
Lok Sabha Ruckus: ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంట్‌లో జరిగింది ఇది.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు!
Sama Rammohan Reddy: బీజేపీ నేతల ఒత్తిడి వల్లే మహాదేవప్ప ఆత్మహత్య: సామ రామ్మోహన్ రెడ్డి
AP Social Media Ban: ఏపీలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం? సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Uttam Kumar Reddy: చేయి గుర్తుకే ఓటు వేయండి.. తిర్మలగిరి అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Kadapa Bus Accident: రైల్వే కోడూరు భక్తులకు తప్పిన ముప్పు: మైలవరం సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా..

Kadapa Bus Accident: రైల్వే కోడూరు భక్తులకు తప్పిన ముప్పు: మైలవరం సమీపంలో టూరిస్టు బస్సు బోల్తా..

Kadapa Bus Accident: కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పెను ప్రమాదం తప్పింది. మైలవరం మండలంలో భక్తులతో వెళ్తున్న ఒక టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పది మందికి పైగా గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన సుమారు 40 మంది భక్తులు ఒక ప్రైవేట్ టూరిస్టు బస్సులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరారు. వీరంతా కన్యతీర్థం వెళ్లే మార్గంలో భాగంగా, మైలవరం మండలంలోని ప్రసిద్ధ రంగనాథస్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆలయానికి […]

WAPCON 2026: ప్రపంచ మూలికా సంపదలో భారత్ హవా.. 60% ఎగుమతులు మన దేశం నుంచే!

Big Stories

Advertisement
×