E-Paper

నా పేరు మార్క విజ‌య్. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్ర‌ముఖ షార్ట్ న్యూస్ యాప్ ఛోటా న్యూస్ లో, కొన్ని వెబ్ సైట్ల‌కు ఫ్రీలాన్స‌ర్ గా పనిచేశాను.

India-US Trade Deal: మోదీ ఫోన్ కాల్ చేస్తే ట్రేడ్ డీల్ పూర్తయ్యేదా?  ఆగిపోయిన ఒప్పందం మళ్ళీ పట్టాలెక్కుతుందా?
Agriculture Mechanization Scheme: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి కల సాకారం.. వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు కొత్త ఊపిరి

Agriculture Mechanization Scheme: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి కల సాకారం.. వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు కొత్త ఊపిరి

Advertisement Agriculture Mechanization Scheme: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మమేకమై, దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అధికారికంగా పునఃప్రారంభించారు. తెలంగాణ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా మంత్రులు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని […]

CM Chandrababu Naidu: నాడు పదవి కంటే రాష్ట్రమే ముఖ్యం అన్నాను.. పోలవరం కోసం నాటి పోరాటం గుర్తుందిగా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: నాడు పదవి కంటే రాష్ట్రమే ముఖ్యం అన్నాను.. పోలవరం కోసం నాటి పోరాటం గుర్తుందిగా.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement CM Chandrababu Naidu: తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ, గతంలో తాను పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టినప్పుడు కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గోదావరి జిల్లాలు ఎడారి అవుతాయని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. గత పాలకుల అసమర్థత వల్ల గాడితప్పిన పాలనను తిరిగి బాగు చేయడానికి తమ సమయమంతా వెచ్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుస్థిరమైన పాలన […]

Secunderabad Identity: సికింద్రాబాద్ అంటే గుండె చప్పుడు.. ఆ పేరును ఎలా మారుస్తారు?

Secunderabad Identity: సికింద్రాబాద్ అంటే గుండె చప్పుడు.. ఆ పేరును ఎలా మారుస్తారు?

Advertisement Secunderabad Identity: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న మార్పులు, కార్పొరేషన్ల విభజన ప్రతిపాదనలు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి. చారిత్రక నేపథ్యం కలిగిన సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించకపోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం పేరుతో […]

Medaram Jatara 2026: మేడారం జాతర బిజినెస్ ఐడియా.. ఇలా చేస్తే డబ్బే డబ్బు
TTD Liquor Bottles Row: తిరుమల పవిత్రతపై రాజకీయ కుట్ర.. మద్యం సీసాల కలకలం వెనుక అసలు నిజం ఇదే!
KCR: కేసీఆర్ ఇంటికి మంత్రులు సురేఖ, సీతక్క.. పసుపు, కుంకుమ, చీరలతో సత్కారం
ED Raids in West Bengal: ఈడీ దాడులు.. భగ్గుమన్న మమతా బెనర్జీ.. దర్యాప్తు అడ్డుకుంటారా? మమతా తీరుపై ఈడీ విస్మయం!
Harish Rao: కృష్ణా జలాలపై కుట్ర.. కేఆర్ఎంబీ నిధుల మళ్లింపును చూస్తూ ఊరుకుంటారా? టెలిమెట్రీల ఏర్పాటుపై హరీష్ రావు ఫైర్

Harish Rao: కృష్ణా జలాలపై కుట్ర.. కేఆర్ఎంబీ నిధుల మళ్లింపును చూస్తూ ఊరుకుంటారా? టెలిమెట్రీల ఏర్పాటుపై హరీష్ రావు ఫైర్

Advertisement Harish Rao: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గొంతు ఎండిపోతుంటే, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు అత్యంత కీలకమైన ‘టెలిమెట్రీ’ ల ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఆయన ఎండగట్టారు. కృష్ణా నది జలాల వాటాల […]

Rayadurgam Goods Train Incident: బోగీలను వదిలి వెళ్లిపోయిన ఇంజిన్.. రాయదుర్గం‌లో షాకింగ్ ఘటన
Revanth Reddy: 12 వేల గ్రామాల్లో తీర్మానాలు.. కేంద్రానికి షాక్ ఇవ్వనున్న రేవంత్ సర్కార్!
Palakurthi Politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం: కాలువల పేరుతో ఝాన్సీ రెడ్డి దండకం.. సొంత పార్టీ నేతల ఫైర్

Palakurthi Politics: పాలకుర్తి కాంగ్రెస్‌లో ముసలం: కాలువల పేరుతో ఝాన్సీ రెడ్డి దండకం.. సొంత పార్టీ నేతల ఫైర్

Advertisement Palakurthi Politics: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, సీనియర్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిల అహంకారపూరిత వైఖరిని నిరసిస్తూ గత కొద్ది రోజులుగా స్థానిక నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఝాన్సీ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్‌గా బరిలోకి దిగిన అసమ్మతి నేతలు, అధికారిక అభ్యర్థులను ఓడించి తమ పట్టు నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే […]

Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో హిందువుల నెత్తుటి ఏరులు.. బెంగాల్‌కూ ఆ మంటలు పాకుతున్నాయా?
KA Paul: కవిత కన్నీళ్లు ఆస్తి కోసమే.. ఆమె కూడా ప్యాకేజీ స్టారే!.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్య‌లు
Sankranti Special Buses: బాదుడు ఉంటుందా? మహిళలకు ఉచితమేనా? సంక్రాంతి స్పెషల్ బస్సులపై ఆర్టీసీ క్లారిటీ ఇదే!
×