BigTV English

Mavuri Satyanarayana

Senior Sub Editor mavurinarayana@gmail.com

సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్‌కు రాజకీయాలు, బ్రేకింగ్స్, క్రైమ్ వార్తలను అందిస్తున్నారు.

Uttarakhand: ఉత్తర కాశీ అడవుల్లో కూలిన హెలికాప్టర్, మృతుల్లో ఏపీ టీడీపీ ఎంపీ సోదరి

Uttarakhand: ఉత్తర కాశీ అడవుల్లో కూలిన హెలికాప్టర్, మృతుల్లో ఏపీ టీడీపీ ఎంపీ సోదరి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న ఓ హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగింది? అసలేం జరిగింది? ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశి జిల్లాలో భగీరథి నది సమీపంలో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. ఆరుగురు పర్యాటకులతో ఈ […]

Karnataka Crime News: నా కూతుర్ని చంపించి.. నీ కూతురు పెళ్లి చేస్తున్నావా.. కసి తీరా కత్తితో పొడిచి పొడిచి
Blast In Lahore: పాకిస్తాన్‌లోని లాహోర్ సిటీలో వరుస పేలుళ్లు, ధృవీకరించిన అధికారులు, ఎయిర్‌పోర్టు మూసివేత

Blast In Lahore: పాకిస్తాన్‌లోని లాహోర్ సిటీలో వరుస పేలుళ్లు, ధృవీకరించిన అధికారులు, ఎయిర్‌పోర్టు మూసివేత

Blast In Lahore: పాకిస్తాన్‌‌కు అసలు టెన్షన్ మొదలైంది.ఆపరేషన్ సిందూర్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఈ క్రమంలో గురువారం ఉదయం లాహోర్ సిటలో పేలుళ్లు సంభవించాయి. దీన్ని అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో లాహోర్ ఎయిర్ పోర్టును మూసివేశారు అధికారులు. లాహోర్ సిటీలో వరుస పేలుళ్లు గురువారం ఉదయం దాదాపు ఎనిమిది గంటల సమయంలో లాహోర్‌ సిటీలోని వాల్టన్ రోడ్డులో భారీ పేలుళ్లు సంభవించాయి. వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో […]

Pakistan: పాక్‌ ప్రధానిపై ఒత్తిడి.. ప్రతీకారం తప్పదు.. ఆ దేశ ప్రజలను ఉద్దేశించి
Poonch Tensions: భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. దినేష్ కుమార్ వీర మరణం

Poonch Tensions: భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. దినేష్ కుమార్ వీర మరణం

Poonch Tensions: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ కంటిన్యూ అవుతుందా? సరిహద్దుల్లో మిస్సైల్స్‌ని మొహరించిన పాక్ నెక్ట్స్ అడుగు ఎటువైపు? భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతుందా? కావాలనే సరిహద్దుల్లోని గ్రామాలపై ఎక్కుపెట్టిందా? పూంచ్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన భారీ షెల్లింగ్‌లో భారత జవాను అమరుడయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్. దాదాపు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. భారత్‌పై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని ఆగ్రహంతో […]

CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆ ఉద్యోగుల సెలవులు రద్దు, వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకోండి.. సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల ఉద్యోగాల సెలువులు రద్దు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సైన్యానికి మనం ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే, ఫేక్ న్యూస్ ప్రచారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలన్నారు. సీఎం రేవంత్ అత్యవసర సమావేశం  ఆపరేషన్ సిందూర్ […]

Pawan Kalyan:  రిపోర్టర్స్ ప్రశ్నలకు సేనాని దిమ్మతిరిగే కౌంటర్
OMC Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊహించని షాక్.. పొంచి వున్న కష్టాలు
Operation Sindoor: దాయాది గుట్టు బయటకు.. సోఫియా ఖురేషి,  వ్యోమికా సింగ్ ఎవరు?
Operation Sindoor Updates: అందుకే సరిహద్దులు దాటాం.. కసబ్, డేవిడ్‌హెడ్లీ స్థావరాలు ధ్వంసం
Viral Video: మిస్సైల్ దాడులతో పాక్ ప్రజలు పరుగో పరుగు
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపి కబురు..  ఇంటికి లక్ష
CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్..  కేబినెట్ విస్తరణ అంటూ ఊహాగానాలు
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. భారత్ అలర్ట్, ఎయిర్‌పోర్టులు మూసివేత
Operation Sindoor: ప్రతీకారం తీర్చుకున్న భారత్..  పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు, 30 మంది మృతి!

Operation Sindoor: ప్రతీకారం తీర్చుకున్న భారత్.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు, 30 మంది మృతి!

Operation Sindoor:  పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్‌. మంగళవారం అర్ధరాత్రి ఒంటిన్నర దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదుల స్థావరాలను శాటిలైట్ ద్వారా గుర్తించిన సైన్యం, మిస్సైళ్లతో వాటిపై విరుచుకుపడ్డాయి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల సదుపాయాలను నేలమట్టం చేసింవది. మొత్తం తొమ్మిది స్థావరాలపై భారత్ […]

Big Stories

×