E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

Warangal Caught: ప్రభుత్వం ఆఫీసులో రాసలీలలు.. లిప్‌లాక్‌లు, ఆ తర్వాత.. రెచ్చిపోయిన ఉద్యోగులు

Warangal Caught: ప్రభుత్వం ఆఫీసులో రాసలీలలు.. లిప్‌లాక్‌లు, ఆ తర్వాత.. రెచ్చిపోయిన ఉద్యోగులు

Warangal Caught: అసాంఘిక కార్యకలాపాలకు, రాసలీలలకు అడ్డగా మారుతు న్నాయి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు. ఏవరేమనుకున్నా పట్టించుకోవడంలేదు. విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత సుఖాల కోసం, లైంగిక కోర్కెలు తీర్చుకు నేందుకు షెల్టర్లుగా వాటిని ఉపయోగించుకుంటున్నారు. తాజాగా అలాంటి యవ్వారం ఒకటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం నిత్యం సిబ్బందితో ఆఫీసు కళకళలాడుతూ ఉంటుంది.  సమయం సాయంత్రానికి కావస్తోంది. సిబ్బంది ఒకొక్కరుగా ఇంటికి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఇదే అదునుగా భావించారు […]

Viral Video: క్రికెట్ మత్తులో యువత.. హద్దులు దాటిన అభిమానం, బెజవాడ పోలీసుల చుక్కలు
Mahua Marriage: ఎంపీ మహువా కొత్త జీవితం.. సీక్రెట్‌గా పెద్దాయనతో పెళ్లి
Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల, పెద్దాయనను కాపాడుతారా?
Hyderabad Crime:  మిస్టరీ వీడిన హైదరాబాద్ ట్రావెల్ బ్యాగ్‌ హత్య కేసు, తప్పంతా అక్కడే జరిగింది?
Hyderabad to Arunachalam: హైదరాబాద్ టు అరుణాచలం.. స్పెషల్ ప్యాకేజీ విశేషాలు
CM Chandrababu: వారికి నరకడం తెలుసు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Indiramma Houses Scheme:  ఇందిరమ్మ ఇళ్లు పథకం.. మొదటి విడతలో 4 లక్షలకు పైగానే
Mumbai Auto Driver: నో ఎంబీఏ.. ఆటోడ్రైవర్ ఆదాయం ఏడాదికి అర కోటిపైనే
Ambati Rambabu: అంబటి రాంబాబుపై కేసు.. నేను భయపడాలా? అంటూ సూటి ప్రశ్న
Hyundai: తెలంగాణలో హ్యూండాయ్ భారీ ప్రాజెక్టు..  రూ8 వేల కోట్లతో పెట్టుబడి,  ఆ కంపెనీ ప్రతినిధుల రాక

Hyundai: తెలంగాణలో హ్యూండాయ్ భారీ ప్రాజెక్టు.. రూ8 వేల కోట్లతో పెట్టుబడి, ఆ కంపెనీ ప్రతినిధుల రాక

Hyundai: తెలంగాణలో హ్యూండాయ్ మోటర్స్ భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు జూన్‌లో రాష్ట్రానికి రానున్నారు.  వేల కోట్ల రూపాయలతో కార్ల మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించనుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ గతేడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో పర్యటించింది. ఆదేశ రాజధాని సియోల్‌లో హ్యుందాయ్‌ మోటార్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ టీమ్ సమావేశమైంది. ఈ […]

IndiGo Offer: ప్రయాణికులకు శుభవార్త.. అదిరిపోయేలా బంపరాఫర్
Kuppam News: కుప్పంలో హర్యానా దొంగల గ్యాంగ్ బీభత్సం.. కారుతో పోలీసులపైకి, ఆపై కాల్పులు

Kuppam News: కుప్పంలో హర్యానా దొంగల గ్యాంగ్ బీభత్సం.. కారుతో పోలీసులపైకి, ఆపై కాల్పులు

Kuppam News: అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకునేందుకు కుప్పం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వాహనంతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. వారిని పట్టుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు పోలీసులు. అసలేం జరిగింది? చిత్తూరు జిల్లాలో కొన్నాళ్లుగా హర్యానా దొంగలు నానాహంగామా చేస్తున్నారు. అయితే వారంతా ఓ ముఠాగా ఏర్పడి కారులో ఏపీ సరిహద్దు దాటుతున్నాట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. డిఎస్పీ సూచనలతో పోలీసులు రంగంలోకి దిగారు. […]

Kukatpally Drugs Case: కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో కొత్త కోణం..  ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్

Kukatpally Drugs Case: కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. ఇద్దరు ఏపీ పోలీసులు అరెస్ట్

Kukatpally Drugs Case: కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో ఏపీకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.  తిరుపతిలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గుణశేఖర్ ఒకరు. మరొకరు హెడ్‌కానిస్టేబుల్ రామచంద్ర. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు మూడురోజులుగా గాలింపు చేపట్టాయి. అరెస్టయిన వీరిని తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వీరిని తీసుకొచ్చారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు. అయినా మూడో కంటికి దొరక్కకుండా ఈ వ్యాపారం సీక్రెట్‌గా సాగుతోంది. మాదక ద్రవ్యాలను […]

Hyderabad News: గుండెపోటుతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మృతి.. కౌన్సిల్ సమావేశం వెళ్లిన కాసేపటికే

Hyderabad News: గుండెపోటుతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మృతి.. కౌన్సిల్ సమావేశం వెళ్లిన కాసేపటికే

Hyderabad News: గుండెపోటు సమస్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీని బారినపడుతున్నారు. పలువురు బయట పడుతుండగా, మరికొందరు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మహ్మద్ ముజఫర్ హుస్సేన్ గుండెపోటుతో మరణించారు. కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిన కాసేపటికి ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే మిగతా కార్పొరేటర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అసలేం జరిగింది. ఇంకా లోతుల్లోకి వెళ్లే.. హైదరాబాద్ పాతబస్తీ సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్. […]

Big Stories

Advertisement
×