E-Paper
Advertisement

Mavuri Satyanarayana

mavurinarayana@gmail.com

నా పేరు మావూరి సత్యనారాయణ. Big Tv వెబ్ సైట్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, క్రైమ్ స్టోరీలను అందిస్తున్నాను.

తెలంగాణ ఎన్నారైలకు ఈసీ అలర్ట్.. కచ్చితంగా లింక్ కావాల్సిందే, ఎందుకంటే
జనసేన అధినేత వ్యాఖ్యలు.. ఆపై కేటీఆర్ రియాక్ట్, ఏయే అంశాలు ఒక్కసారి
మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం
జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ హాట్ కామెంట్స్..  అన్నింటికీ వాళ్లే అసలు కారణం

జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ హాట్ కామెంట్స్.. అన్నింటికీ వాళ్లే అసలు కారణం

KTR: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పోటీ చేయవచ్చారు. కానీ పోటీ చేయాలనే ప్రాంత ప్రజల గురించి? అస్థిత్వం గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలన్నారు. పవన్.. గతంలోనూ తెలంగాణలో పోటీ చేశారని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేదని, తెలంగాణ ఆవిర్భావం రోజున సమావేశం పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కేటీఆర్. పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

CBSE OSM Row: సీబీఎస్ఈ ఓఎస్ఎం వ్యవహారం సెగ తీవ్రమవుతోంది. ఈ విషయంలో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కేవలం ఇద్దరు అధికారులను బదిలీ చేసినంత మాత్రాన ఇష్యూ ఆగిపోదని, దీనికి సంబంధించి హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు- విద్యార్థుల తల్లిదండ్రులు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్. ఉన్నతాధికారులు బదిలీ, విచారణకు ఆదేశించిన మాత్రం సమస్య సమసిపోదని, జవాబుదారీపై పలు ప్రశ్నలు ఆయన […]

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

Iran Attacks: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? శాంతి చర్చలంటూ ఇరాన్ -అమెరికాలు దాడులకు దిగుతున్నారా? జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ప్రపంచ దేశాలను ఇప్పుడు కలవర పెడుతున్న అంశం ఇదే. రేపు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ చాలా దేశాలను వెంటాడుతున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. చర్చల సారాంశం ఏంటో తెలీదుగానీ, కాల్పుల విరమణ పేరుతో ఇరుదేశాలు ఒకరిపై మరొకరు దాడులు దిగుతున్నాయి. తాజాగా గల్ఫ్ […]

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్
తెలంగాణలో వాహనదారులకు అలర్ట్.. లింకు చేసుకోకుంటే చిక్కులు తప్పవు, 30 రోజుల వరకు

తెలంగాణలో వాహనదారులకు అలర్ట్.. లింకు చేసుకోకుంటే చిక్కులు తప్పవు, 30 రోజుల వరకు

Telangana New Rules: తెలంగాణలో వాహనదారులకు కీలక అలర్ట్. వాహనదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో తిరిగే ప్రతి వాహన యజమాని ప్రస్తుత వినియోగిస్తున్న మొబైల్, ఈ-మెయిల్ చిరునామాలను తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వాహన్ పోర్టల్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి నెల రోజుల గడువు విధించింది. గడువులోగా వివరాలు నమోదు చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. తెలంగాణలో వాహనదారులకు బిగ్ అలర్ట్ ట్రాఫిక్ చలాన్ల జారీ విధానంలో విప్లవాత్మక మార్పులు […]

రుతుపవనాలు ముందస్తు సూచన.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, నేడు-రేపు భారీ వర్షాలు
తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Tamilnadu politics : తమిళనాడులో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవిడ పార్టీల్లో ఊహించని కుదుపు మొదలైంది. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై ఆ పార్టీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌ అందజేశారు. తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మంగళవారం […]

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు
కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Supreme Court: కారుణ్య నియామకాలకు సంబంధించి సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న పెళ్లైన కూతుర్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే వారి స్థానంలో పెళ్లయిన కూతుళ్లు అర్హులేనని తేల్చిచెప్పేసింది. కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు కారుణ్యం ఆధారంగా జీవించే తనకు ఫెయిర్ ప్రైస్‌ షాప్ డీలర్ లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ ఓ మహిళా అలహాబాద్ హైకోర్టు తలుపు తట్టింది. అయితే ఆ మహిళకు వివాహం కావడంతో పక్కనపెడుతూ […]

జనసేనకు కలిసిరాని కాలం..  న్యాయస్థానంలో ఊహించని షాక్.. పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

జనసేనకు కలిసిరాని కాలం.. న్యాయస్థానంలో ఊహించని షాక్.. పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

Hyderabad: జనసేన పార్టీకి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్ సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు న్యాయస్థానానికి వెళ్లిన ఆపార్టీకి నిరాశ ఎదురైంది. ఆ పార్టీలు నేతలు హైకోర్టులో మంగళవారం ఉదయం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహించుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది జనసేన. దీన్ని పరిశీలించిన రిజిస్ట్రీ హౌస్‌ మోషన్‌ పిటిషన్ కింద విచారించాల్సిన తీవ్రత […]

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?
ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

Big Stories

Advertisement
×