E-Paper
Advertisement

నా పేరు వెన్నికల శ్రీహరి. బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తాజా వార్తలు, ఏపీ - తెలంగాణ, జాతీయం - అంతర్జాతీయం, వైరల్, టెక్ విభాగాలకు చెందిన వార్తా కథనాలు అందిస్తుంటాను. నాకు జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ నేషనల్ డెస్క్‌లో పనిచేశాను. రిపోర్టర్ గానూ పని చేసిన అనుభవం ఉంది.

Jio vs Airtel vs VI: అపరిమిత కాల్స్, 5G డేటా.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. క్రేజీ ప్లాన్స్ భయ్యా!
Cellecor Appliances 2026: దేశీయ కంపెనీ నుంచి.. అధునాతన ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Harish Rao: రేవంత్ రెడ్డి గారూ.. మీ విద్యా కమిషన్‌లో విద్యావేత్తలు ఎక్కడ?.. హరీశ్ రావు సెటైర్లు
Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!

Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!

Telangana BJP Chief: దిల్లీ లిక్కర్ కేసుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక కారణాల రిత్యా లిక్కర్ కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసిందన్నారు. అంతమాత్రాన అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత తప్పు చేయలేదని అర్థం కాదన్నారు. కేసును డిశ్చార్జ్ చేసినంత మాత్రాన నిర్దోషులు అయిపోరని పేర్కొన్నారు. అలా భావిస్తే ఇది వారి అమాయకత్వమే అవుతుందని విమర్శించారు. ‘సీబీఐ అప్పీల్‌కు వెళ్లొచ్చు’ దిల్లీ లిక్కర్ కేసుపై తీసుకోవాల్సిన తదుపరి చర్యల […]

Kolkata Earthquake: దేశంలో భూకంపం.. కోల్‌కతాలో భారీ ప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనం
Flipkart AC Deals: కొత్త ఏసీ కావాలా? మీకిదే గోల్డెన్ ఛాన్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు!
Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స
New Acerpure ACs: ఏసర్‌ప్యూర్ చిల్ నియో ఏసీలు లాంచ్.. ఒకసారి ఆన్ చేస్తే.. దుప్పటి కప్పుకోవాల్సిందే!
HYDRAA: రూ.303 కోట్లు.. 14 చెరువులు.. రెండో దశ పునరద్దరణకు సిద్దమైన హైడ్రా
UP Crime: రూ.1500 కోసం.. ఫ్రెండ్‌ని దారుణంగా చంపి.. మురుగు కాలువలో పడేశాడు
Church Pastor Case: పాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. యువతితో వాట్సప్ చాట్ లీక్.. నువ్వు తప్ప ఎవరూ లేరంటూ..!
US Crime: అమెరికాలో ఘోరం.. కూతుర్ని దారుణంగా చంపిన.. భారత సంతతి మహిళ
NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ

NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ

NCERT Controversy: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని చేర్చడంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో దీనిపై గురువారం స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జరిగిన తప్పిదంపై విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొన్నారు. పాఠ్యాంశ వివాదం తన దృష్టికి వచ్చిన వెంటనే.. అన్ని పుస్తకాలను ఉపసంహరించుకోవాలని NCERTని ఆదేశించినట్లు […]

Air Cooler Deals: సమ్మర్ బొనాంజా.. కూలర్లపై 70% వరకూ డిస్కౌంట్.. లేటు చేశారో చేజారినట్లే!
Epstein Files: బికినీ అమ్మాయిలు.. చేతిలో మద్యం.. స్టీఫెన్ హాకింగ్ ఫొటో కలకలం

Big Stories

Advertisement
×