BigTV English

Boat accident: దారుణం.. పడవ బోల్తాపడి 28 మంది స్పాట్‌లో మృతి

Boat accident: దారుణం.. పడవ బోల్తాపడి 28 మంది స్పాట్‌లో మృతి

Boat accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్ బేలోని భారీ పడవ బోల్తా పడడంతో 28మంది మృతిచెందారు. పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే పడవ ప్రయాణం మధ్యలో ఉండగా భారీగా ఈదురు గాలులు వ్యాపించాయి. ఉరుములు సంభవించాయి. ఈ క్రమంలోనే పడవ అదుపు తప్పడంతో బోల్తా పడింది.


దీంతో వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 12 మంది టూరిస్టులను రక్షించగా.. మిగిలినవారు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై వియత్నాం పీఎం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని సహాయక బృందాలకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్


ALSO READ: Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్‌లో వర్షిణి.. వీడియో వైరల్

Related News

Nagarkurnool Crime: చేతబడి చేశాడన్న అనుమానం.. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య!

UP Murder: పక్కా స్కెచ్‌తో భర్తను లేపేసిన భార్య.. కారణం తెలుసుకుని షాకైన పోలీసులు ?

Anakapalli crime: పోలీసులపై సుత్తితో దాడి చేసి ఖైదీలు పరార్.. ఏపీలో ఘటన!

Kalwakurthy murder: తండ్రిని కర్రతో చంపి వాగులో పారేసిన కొడుకు.. కల్వకుర్తిలో దారుణం!

Dharmavaram News: రాష్ట్రంలో దారుణ హత్య.. వేట కొడవళ్లతో నరికి నరికి చంపేశారు, వీడియో వైరల్

Nagarkurnool Incident: కిరాతక తండ్రి.. ముగ్గురు పిల్లల్ని పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఆపై తాను..

Big Stories

×