BigTV English

Boat accident: దారుణం.. పడవ బోల్తాపడి 28 మంది స్పాట్‌లో మృతి

Boat accident: దారుణం.. పడవ బోల్తాపడి 28 మంది స్పాట్‌లో మృతి
Advertisement

Boat accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్ బేలోని భారీ పడవ బోల్తా పడడంతో 28మంది మృతిచెందారు. పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే పడవ ప్రయాణం మధ్యలో ఉండగా భారీగా ఈదురు గాలులు వ్యాపించాయి. ఉరుములు సంభవించాయి. ఈ క్రమంలోనే పడవ అదుపు తప్పడంతో బోల్తా పడింది.


దీంతో వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 12 మంది టూరిస్టులను రక్షించగా.. మిగిలినవారు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై వియత్నాం పీఎం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని సహాయక బృందాలకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్


ALSO READ: Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్‌లో వర్షిణి.. వీడియో వైరల్

Related News

Bengaluru Crime: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ, బెంగుళూరులో షాకింగ్ ఘటన

Tuni Case Update: చెరువులో దూకే ముందు ఏం జరిగిందంటే.. తుని సీఐ చెప్పిన నిజాలు

Tuni case update: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య

Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం, టార్గెట్ బీహార్ ఎన్నికలు?

Medak News: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసులపై దాడి, మెదక్‌లో రాత్రి ఏం జరిగింది?

Tuni Girl Incidnet: తాత అని చెప్పి స్కూల్ నుండి తోటలోకి తీసుకెళ్లి.. తుని ఘటనపై డీఎస్పీ షాకింగ్ నిజాలు

Guntur District Tragedy: విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 63 మంది మృతి

Big Stories

×