BigTV English

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా?  ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

Hyderabad crime: పాపం.. అభం శుభం తెలియని చిన్న పిల్లలను అతి కిరాతకంగా చంపుతున్నారు. ఈ మధ్య కాలంలో లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. పోలీసులు ఎంతటి శిక్షలు విధిస్తున్న దాడులు మాత్రం ఆగడం లేదు.. మరీ దారుణంగా చిన్న పిల్లలని కూడా చూడటం లేదు. ఇదంత ఎందుకు చెబుతున్నానంటే.. ఐదేళ్ల బాలుడితో ఓ మృగాడు పైశాచిక ఆనందం కోసం దాడి చేశాడు. ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 12న మిస్ అయిన ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులు రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటూ.. స్థానిక టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు. బాలుడు ఆడుకుంటు ఉండగా మిస్ అయ్యాడని సమాచారం తెలిపారు.


ఐదేళ్ల బాలుడిని గొంతునులిమి దారుణ హత్య
అయితే పోలీసులు సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలించగా.. అదే టింబర్ డిపోలో పనిచేసే బీహార్‌కు చెందిన కమర్ అనే వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన కమర్ ముళ్లపొదల్లో బాలుడిపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు కమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: ఆపరేషన్ కరీంనగర్.. మేయర్ సీటు కోసం రేవంత్ నయా ప్లాన్!


Related News

Medak crime: ప్రియుడి కోసం కొడుకుపై కత్తి.. మెదక్‌లో తల్లి ఘాతుకం!

Anantapur Crime: గర్భిణి ఆత్మహత్య.. వారి పేర్లు చెబుతూ వాయిస్ రికార్డు.. అడ్డంగా బుక్కైన పోలీసులు

Bihar gang: హైదరాబాద్‌లో బీహార్ గ్యాంగ్ అలర్ట్.. చర్లపల్లిలో మూడు పిస్టల్స్ స్వాధీనం!

Rave Party: బర్త్ డే పేరుతో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో 51 మంది, డ్రగ్స్ స్వాధీనం

Srikakulam Crime: వాట్సాప్‌లో అమ్మాయి పేరుతో చాటింగ్.. తర్వాత నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడిని పిలిచి.. భర్త హత్య

Big Stories

×