E-Paper
Advertisement

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా?  ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..
Advertisement

Hyderabad crime: పాపం.. అభం శుభం తెలియని చిన్న పిల్లలను అతి కిరాతకంగా చంపుతున్నారు. ఈ మధ్య కాలంలో లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. పోలీసులు ఎంతటి శిక్షలు విధిస్తున్న దాడులు మాత్రం ఆగడం లేదు.. మరీ దారుణంగా చిన్న పిల్లలని కూడా చూడటం లేదు. ఇదంత ఎందుకు చెబుతున్నానంటే.. ఐదేళ్ల బాలుడితో ఓ మృగాడు పైశాచిక ఆనందం కోసం దాడి చేశాడు. ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 12న మిస్ అయిన ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులు రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటూ.. స్థానిక టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు. బాలుడు ఆడుకుంటు ఉండగా మిస్ అయ్యాడని సమాచారం తెలిపారు.

ఐదేళ్ల బాలుడిని గొంతునులిమి దారుణ హత్య
అయితే పోలీసులు సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలించగా.. అదే టింబర్ డిపోలో పనిచేసే బీహార్‌కు చెందిన కమర్ అనే వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన కమర్ ముళ్లపొదల్లో బాలుడిపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు కమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

Advertisement

Also Read: ఆపరేషన్ కరీంనగర్.. మేయర్ సీటు కోసం రేవంత్ నయా ప్లాన్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×