BigTV English
Advertisement

Crime News: ఎంత పని చేశావ్ దేవుడా..? నదిలో నీటమునిగి నలుగురు బాలికలు మృతి

Crime News: ఎంత పని చేశావ్ దేవుడా..? నదిలో నీటమునిగి నలుగురు బాలికలు మృతి

Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్‌లో నలుగురు బాలికలు నదిలో నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.


ప్రతాప్ గఢ్, జలాల్ పూర్ దివా గ్రామానికి చెందిన నలుగురు బాలికలు బంక మట్టి కోసం నది లోపలికి దిగారు. అయితే నది లోతు అంచనా తెలియక నీటమునిగి మృతిచెందారు. మృతిచెందిన వారిని స్వాతి(13), సంధ్య (11), చాందిని (7), ప్రియాన్షి (7) గా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?


ALSO READ: APMSRB Jobs: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు, జీతం రూ.1,10,000

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×