BigTV English

Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?

Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?

Road Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌ లోనే చనిపోయారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కర స్నానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భూపాలపల్లి, కాటారం మధ్య మేడిపల్లి ప్రాంతంలో ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.


ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వీరి ఇద్దరినీ క్షతగాత్రులను వెంటనే ఎంజీఏం ఆస్పత్రికి తరలించారు. మరో ఐదుగురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని ఒకే కుటుంబానికి చెందిన విష్ణు, రజితలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Viral Video: HYD సిటీ బస్సులో షాకింగ్ ఘటన.. బస్సుకు వేలాడుతూ డ్రైవర్‌ను.. వీడియో వైరల్


Related News

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Visakhapatnam Youth Suicide: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Big Stories

×