E-Paper
Advertisement
Meghalaya: మేఘాలయ బొగ్గుగనిలో భారీ పేలుడు.. 16 మంది కార్మికుల దుర్మరణం
Mulugu District: వదంతులకు చెక్.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని.. తేల్చిన జాతీయ మహిళా కమిషన్!

Mulugu District: వదంతులకు చెక్.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని.. తేల్చిన జాతీయ మహిళా కమిషన్!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ వస్తున్న వార్తలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో.. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన మహిళా కమిషన్, నిజా నిజాలను తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయిలో విచారణ..  మహిళా కమిషన్ సభ్యులు డెలినా, కంచన్ కట్టర్ నేతృత్వంలోని ఎంక్వయిరీ బృందం గురువారం మధ్యాహ్నం […]

Hyderabad Crime: హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య.. తెర వెనుక కొత్త కోణం
Fire Accident: భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన గర్ల్స్ హాస్టల్.. సీసీటీవీ ఫుటేజ్
Honeymoon Murder: రాజస్థాన్‌లో హనీ‌మూన్ హత్య.. పెళ్లైన మూడు నెలలకే, గొంతు కోసి చంపేసి ఆ తర్వాత
Cyberabad Police: పిల్లలకు మహాత్మాగాంధీ వేషం వేయించి బిక్షాటన చేయిస్తున్న తల్లిదండ్రులు అరెస్ట్..?

Cyberabad Police: పిల్లలకు మహాత్మాగాంధీ వేషం వేయించి బిక్షాటన చేయిస్తున్న తల్లిదండ్రులు అరెస్ట్..?

Cyberabad Police: చదువులమ్మ నీడలో చల్లగా పెరగాల్సిన పిల్లలతో భిక్షాటన చేయిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సైబరాబాద్ ఉమెన్, చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం హెచ్చరించారు. సైబర్ టవర్​ జంక్షన్ వద్ద తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఇలాగే భిక్షాటన చేస్తున్న​అయిదుగురిని కాపాడినట్టు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మహాత్మాగాంధీ వేషం.. హైదరాబాద్‌లోని ఏ చౌరస్తాలోచూసినా కొంతమంది పిల్లలను వెంటబెట్టుకుని భిక్షాటన చేస్తూ ఉండటం సర్వసాధారణంగా కనిపించే […]

Crime News: ఆస్తి కోసం సొంత చెల్లిని అతి కిరాతకంగా చంపించిన అన్న
Murder Case: సుత్తితో కొట్టి వృద్ధురాలి హత్య.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
Karnataka News: కసి తీరా ఆ వ్యక్తిని 16 సార్లు పొడిచి పొడిచి.. అసలు కారణం అదే?
Hyderabad Crime: ఆ ఫోటోలు ఎంత పని చేశాయి.. తట్టుకోలేక ఆ వ్యక్తి ఏం చేశాడంటే
Uttar Pradesh: కొరియన్ గేమ్ టాస్క్.. 9వ ఫ్లోర్ నుంచి దూకి.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు దుర్మరణం

Uttar Pradesh: కొరియన్ గేమ్ టాస్క్.. 9వ ఫ్లోర్ నుంచి దూకి.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు దుర్మరణం

Uttar Pradesh: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న తాజా ఘటన ఇందుకు నిదర్శనం. ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియాకు బానిసలైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు ఫోన్ వాడొద్దని మందలించడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. చదువును పక్కన పెట్టి రాత్రింబవళ్లు స్క్రీన్లకే అతుక్కుపోవడం, చివరకు ప్రాణాలను సైతం లెక్కచేయని స్థితికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తే, ఆ […]

Road Accident: షాకింగ్ వీడియో.. రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ఢీకొన్న బైకర్
Chhattisgarh Crime: మొబైల్ నెంబర్ బ్లాక్.. రగిలిపోయిన ప్రియురాలు, ఏం చేసిందో తెలుసా?
Wife and Husband Incident: భార్య అందమే భర్త కొంపముంచింది.. చివరకు ఏం చేశాడంటే?

Big Stories

Advertisement
×