E-Paper
Advertisement

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో
Advertisement

Kiren Rijiju: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు లద్దాఖ్ లో మంత్రి కాన్వాయ్‌కి ముందు వాహనం నదిలో పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నుంచి మంత్రి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన  వీడియోను మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ కాన్వాయ్ సమయానికి వెళ్లిందని రాసుకొచ్చారు. అక్కడ చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా  కాపాడారని ఆయన పోస్ట్ చేశారు.

ALSO READ: Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

Advertisement

లద్దాఖ్ లో నదిలో పడిపోయిన ట్రక్కు పైన ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వారిని రక్షించడానికి సహాయక చర్యలు జరుగుతుండగా కేంద్ర మంత్రి కిరణ్ ,ఆయన భద్రతా సిబ్బంది రోడ్డు పక్కన కనిపిస్తున్నారు.

ALSO READ: Jobs in Indian Railway: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 అప్రెంటీస్ పోస్టులు, ఇదే మంచి అవకాశం

Advertisement

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ట్విట్టర్ లో ఈ వీడియోను  షేర్ చేస్తూ ఇలా రాశారు. లద్దాఖ్ లోని ద్రాస్ సమీపంలో ఓ వాహనం మా కాన్వాయ్ కంటే కొంచెం ముందు నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తూ మేము సమయానికి వచ్చాం.. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అని కిరెన్ రిజిజు ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×