E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి

Road Accident: మలేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి ఓ మినీ వ్యాన్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో యూనివర్సిటీ స్టూడెంట్స్ ను క్యాంపస్ కు తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర మలేషియాలోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి చెందిన బస్సు స్టూడెంట్స్ తో వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 15 మంది చనిపోయారు. గాయపడిన 30 మందిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫుప సహాయం చేయాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ALSO READ: Covid Cases : 65 మంది మృతి.. 6 వేల కేసులు.. కరోనా కల్లోలం ఆగేదేలే!

సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి.. ఐదుగురు మృతి

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×