E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు స్పాట్‌లో మృతి
Advertisement

Road Accident: మలేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి ఓ మినీ వ్యాన్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మలేషియాలో యూనివర్సిటీ స్టూడెంట్స్ ను క్యాంపస్ కు తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర మలేషియాలోని సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీకి చెందిన బస్సు స్టూడెంట్స్ తో వెళ్తుండగా.. బస్సు అదుపు తప్పి మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 15 మంది చనిపోయారు. గాయపడిన 30 మందిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫుప సహాయం చేయాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ALSO READ: Covid Cases : 65 మంది మృతి.. 6 వేల కేసులు.. కరోనా కల్లోలం ఆగేదేలే!

సంఘటనా స్థలం దగ్గరకు వెళ్లిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

ALSO READ: Train Accident: లోకల్ ట్రైన్ నుంచి జారి పడి.. ఐదుగురు మృతి

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×