E-Paper
Advertisement

UPI payments: యూపీఐ పేమెంట్స్‌పై 18 శాతం జీఎస్టీ.. ఎంత వరకు నిజం..? ఇదిగో కేంద్ర క్లారిటీ..

UPI payments: యూపీఐ పేమెంట్స్‌పై 18 శాతం జీఎస్టీ.. ఎంత వరకు నిజం..? ఇదిగో కేంద్ర క్లారిటీ..

GST on UPI payments: యూపీఐ చెల్లింపులపై కేంద్రం జీఎస్టీ విధించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, తదితర యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రూ.2000 కంటే ఎక్కువ డబ్బులు లావాదేవీలు చేస్తే 18 శాతం మేర జీఎస్టీ విధించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: CBHFL Recruitment: ప్రముఖ బ్యాంక్‌లో 212 ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తు వారం రోజులే గడువు

అయితే, దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దేశంలో యూపీఐ చెల్లింపులపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇక నుంచి రూ.2వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ పై జీఎస్టీ విధించబోతున్నారన్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ రియాక్ట్ అయ్యింది.

కొన్ని నేషనల్ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా అవన్నీ అబద్దాలని.. నిరాధర ఆరోపణలు అని కొట్టిపారేసింది. యూపీఐ పేమెంట్స్ పై జీఎస్టీ విధించే ఆలోచనలు ఏవీ లేవని.. చిన్న చిన్న చెల్లింపులపై ఎలాంటి టాక్స్ లు విధించేది లేదని ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది.

Also Read: ADA Recruitment: బీటెక్ అర్హతతో 133 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే భారీ జీతం.. దరఖాస్తుకు 3 రోజులే గడువు

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×