BigTV English
Advertisement

Army Truck Accident : పూంఛ్ సెక్టార్ లో విషాదం.. ఐదుగురు జవాన్లు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఏమైందంటే

Army Truck Accident : పూంఛ్ సెక్టార్ లో విషాదం.. ఐదుగురు జవాన్లు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఏమైందంటే

Army Truck Accident : జమ్ము కశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. యాంటీ టెరరిస్ట్ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న క్రమంలో ఆర్మీ ట్రక్ లోయలో పడిపోయంది. దీంతో.. అందులో ప్రయాణిస్తున్న జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు ఐదుగురు జవాన్లు చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా.. మిగతా వారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.


పూంచ్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్న “వైట్ నైట్ కార్ప్స్” బృందానికి చెందిన సభ్యులు.. ప్రమాదంలో చిక్కుకోగా… విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇంకా.. రెస్కూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద ఘటనపై తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన “వైట్ నైట్ కార్ప్స్” అమరులైన జవాన్లకు నివాళులు అర్పించింది.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×