E-Paper
Advertisement

ఏపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఏపీతో పాటు మరో 4 రాష్ట్రాలకు.. భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Advertisement

Railway Projects: ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన మరో నాలుగు భారీ మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌లలో రైల్వే మౌలిక సదుపాయాలు మరియు అనుసంధానానికి ఒక పెద్ద ప్రోత్సాహం లబించనుందని కేంద్రం తెలిపింది.

మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు..

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు ఎంతో అవసరమైన సామర్థ్యాన్ని జోడించి, లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం తెలిపింది.

Advertisement

Also Read: పేదలకు బంపరాఫర్.. రూ.200కే వజ్రాల గని లీజు.. ఒక్క రోజులో కోటీశ్వరులయ్యే ఛాన్స్..!

లాజిస్టిక్స్ సామర్థ్యం..

ముఖ్యంగా ప్రయాణీకులు, సరుకు రవాణాను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కోంది. ప్రజా రద్దీని తగ్గించడం. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Also Read: దేవుడిచ్చిన మ్యాజికల్ బుక్‌తో మిడిల్ క్లాస్ మ్యాన్ రచ్చ… తెలుగు మూవీనే

Tags

Related News

తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి

పిజ్జా సెంటర్‌లో కాల్పులు.. 3 సెకన్లలో 3 రౌండ్లు.. నెట్టింట వీడియో వైరల్!

సీఎం విజయ్ బంపరాఫర్.. ఎమ్మెల్యేలకు ఉచిత కారు.. నెలకు రూ.లక్ష అలవెన్స్!

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!

కర్ణాటకలో కాల్పుల కలకలం.. తమిళనాడుకు చెందిన ముగ్గురి మృతి!

కోల్‌కతా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది బంగ్లాదేశీయుల మృతి, 6 గురికి గాయాలు

Big Stories

Advertisement
×