E-Paper
Advertisement

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Mumbai times tower: ముంబైలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల టైమ్స్ టవర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఆరున్నరకు ఒక్కసారిగా మంటలు చెలరేగా యి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి.

నాలుగుపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నది అధికారులు మాట. ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. 14 అంతస్తుల ఈ భవనం వెనుక భాగంలోని మూడు- ఏడు అంతస్తుల మధ్య మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: కోల్‌కతా హత్యాచార ఘటన.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు!

ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతం కమలా మిల్స్ కాంపౌండ్. ఐదేళ్లలో ఇక్కడ అగ్నిప్రమాదాలు జరగడం ఇది మూడోసారి. పేరుకే భారీ ఎత్తున భవనాలు, అధికారులు ఎప్పుడూ తనిఖీలు చేసిన సందర్భం లేదని అంటున్నారు మహారాష్ట్ర నిర్మాణ సేన నేత సందీప్ దేశ్‌పాండే. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వీటిని స్థానిక ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని అంటున్నారు.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×