E-Paper
Advertisement

PM Modi: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే!

PM Modi: మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే!
Advertisement

PM Modi: సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ నీట్ విద్యార్ధు, పరీక్షలకోసం ఓ వీడియో పోస్ట్ చేసారు. విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. దేశంలో ఒకపై జరిగే పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మరియు టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోది వీడియోలో తెలిపారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే రాబోయే పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం స్పష్ట్రం చేశారు.

మంత్రి రాజీనామా..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల వివాదం ఇప్పుడు తీవ్ర రాజకీయ రణరంగంగా మారింది. ఈ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్షాలు తమకు లభించిన బలమైన రాజకీయ అస్త్రంగా మలుచుకోనుటకు ప్రయత్నిస్తుండగా, అధికార బీజేపీ సైతం అంతే దీటుగా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తుంది.

Advertisement

Also Read: ఖమ్మంలో వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!

పార్టీల డిమాండ్స్..

పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పేపర్ లీకేజీల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చివరకు తప్పును ఒప్పుకోక తప్పలేదని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. రాజీనామాతోనే సరిపెట్టకుండా, విచారణ వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వివిధ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Also read: అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు?.. బీజేపీకి మంత్రి పొన్నం కౌంటర్!

Related News

‘చిన్నారిని బెదిరిస్తే చూస్తూ ఊరుకోం’.. ఇన్‌ఫ్లుయెన్సర్ వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఉత్కంఠకు చెక్.. భారత్‌లో చైనా అధ్యక్షుడి పర్యటన ఖరారు.. బ్రిక్స్ సదస్సుకు హాజరు

గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!

సీఎం విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అవును విజయ్.. నా దవడ విరిగింది?

జంతర్ మంతర్ కేసులను రద్దు చేసినా నోటీసులా.. సుప్రీం కోర్టు ఫైర్!

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అలాంటి వీడియోలు.. 63 మందిపై కేసు నమోదు!

పెళ్లి తర్వాత కూడా మహిళల సమ్మతి ముఖ్యమే.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం!

తెలుగు రాష్ట్రాలకు రైల్వే నిధుల పండుగ.. విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×