BigTV English

OTT Movie : ఆడవాళ్ళపై పగబట్టే సీరియల్ కిల్లర్… శవాల చర్మం వలిచి… స్పైన్ చిల్లింగ్ సైకో థ్రిల్లర్

OTT Movie : ఆడవాళ్ళపై పగబట్టే సీరియల్ కిల్లర్… శవాల చర్మం వలిచి… స్పైన్ చిల్లింగ్ సైకో థ్రిల్లర్

OTT Movie : హాలీవుడ్ హారర్ సినిమాలపై ప్రభావం చూపిన ఒక సైకో కిల్లర్ సిరీస్ ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదివరకే రెండు సీజన్లతో ప్రేక్షకులను పరుగులు పెట్టించిన ఈ సిరీస్ మూడో సారి కూడా పరుగులు పెట్టించేందుకు సిద్ధంగా ఉంది. ఒక సైకో కిల్లర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.1950 కాలంలో హత్యలు, శవాల దొంగతనం, మానవ చర్మంతో వస్తువులను తయారు చేయడంవంటి ఒళ్ళు జదరించే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్‌ఫ్లిక్స్‌లో

‘మాన్స్టర్: ది ఎడ్ గీన్ స్టోరీ’ (Monster: The Ed Gein Story) 2025లో విడుదలైన అమెరికన్ ట్రూ క్రైమ్ డ్రామా సిరీస్. దీనిని ర్యాన్ మర్ఫీ, ఇయాన్ బ్రెన్నాన్ సృష్టించగా, చార్లీ హన్నమ్, లారీ మెట్‌కాల్ఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇది 8 ఎపిసోడ్స్ తో IMDbలో 7.8/10 రేటింగ్ ని పొందింది.


స్టోరీలోకి వెళ్తే 

1950లలో విస్కాన్సిన్‌లోని ప్లైన్‌ఫీల్డ్ అనే చిన్న గ్రామంలో, ఎడ్ గీన్ అనే వ్యక్తి ఒంటరిగా జీవిస్తుంటాడు. తన తల్లి అగస్టా పెంపకంలో క్రూయల్ గా మారుతాడు. తల్లి పెంపకంలోని మతపరమైన ప్రభావం అతన్ని ఒక భయంకరమైన మార్గంలోకి నడిపిస్తాయి. ఇక ఫ్యామిలీలో అందరూ చనిపోవడంతో, ఇక ఇతని మానసిక స్థితి ఘోరంగా దెబ్బతింటుంది. ఈ సమయంలో ఎడ్ గీన్ ఇద్దరమ్మాయిలను చంపుతాడు. అలాగే స్మశానాల నుండి తొమ్మిది శవాలను దొంగిలిస్తాడు. వాటి చర్మంతో కుర్చీలు, పాత్రలు, నిపుల్ బెల్ట్ లాంటివి తయారు చేస్తాడు. ఇక అమ్మాయిలను భయంకరంగా టర్గెట్ చెస్తుంటాడు. అతని ఇంట్లో గుర్తించిన కొన్ని పుర్రెలు, చర్మం వస్తువులు అమెరికన్ ప్రజలను షాక్‌కు గురిచేస్తాయి.

అలాగే అతని క్రైమ్స్ హాలీవుడ్‌లో ‘సైకో’, ‘ది టెక్సాస్ చైన్‌సా మాసకర్’, ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ లాంటి హారర్ సినిమాలకు ఎలా స్ఫూర్తినిచ్చాయో చూపిస్తుంది. ఈ సిరీస్ ఎడ్ గీన్ జీవితంతో పాటు, అతని క్రైమ్స్ ట్రూ క్రైమ్ జానర్‌ను, హారర్ సినిమాలను ఎలా ప్రభావితం చేశాయో కూడా చూపిస్తుంది. ఈ సిరీస్ డిస్టర్బింగ్ స్టైల్‌లో ఒక షాకింగ్ ఎమోషనల్ రైడ్‌ను అందిస్తుంది. ఆ సైకో ఎందుకు అమ్మాయిలను చంపుతున్నాడు ? పోలీసులకు ఎలా దొరుకుతాడు ? అతని తల్లి వల్ల ఎలా సైకోలా మారాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ ఘోరమైన కంటెంట్ ఉన్న సిరీస్ ని మీరు కూడా మిస్ కాకుండా చుడండి.

Read Also : భర్తనే ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్… కట్టుకున్నోన్ని వదిలేసి ఆటగాడితో… వాడిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

Related News

OTT Movie : డేటింగ్ యాప్ లో అపరిచితుడితో అరాచకం… లేటు వయసులో ఘాటు పని… నైట్ క్లబ్ లో చేయకూడని పని

OTT Movie : బీచ్ బాష్ ఫెస్టివల్‌లో మనుషులను మాయం చేసే మ్యాజిక్… బార్బీ లవర్స్ కు పండగో

OTT Movie : శవం పక్కన మిస్టీరియస్ ఫోటో… థ్రిల్లింగ్ ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్… ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : బ్లైండ్‌ఫోల్డ్‌లో బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యతో ఆ పని… హైస్కూల్లోనే సీక్రెట్ గా ఇలాంటి పాడు పనులేంది భయ్యా ?

OTT Movie : ఒకే డాక్టర్ పై ఇద్దరమ్మాయిల ఇంట్రెస్ట్… మెంటలెక్కించే ట్రయాంగిల్ లవ్ స్టోరీ… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్! Manchu manoj sensational comments on cine industry know details Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు తర్వాత మంచు మనోజ్ ఇటీవల భైరవం (Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక త్వరలోనే మిరాయ్(Mirai) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీ గుండె వందేళ్లు బ్రతకాలి.. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)గురించి అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మనోజ్ విశ్వప్రసాద్ గురించి మాట్లాడుతూ… నిర్మాతగా ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొనే నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది విశ్వప్రసాద్ గారు మాత్రం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మీలాంటి గుండె వంద సంవత్సరాలు బ్రతకాలి సార్ అంటూ మనోజ్ మాట్లాడారు. ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటాయి.. సినిమా ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే కానీ విశ్వప్రసాద్ గారు మాత్రం తిమింగలాలకు దొరకకుండా రివర్స్ అటాక్ చేస్తూ తన సినిమా కోసం నిలబడ్డారని తెలిపారు. హనుమన్ సినిమా తర్వాత మిరాయ్ సినిమా కోసం తేజసజ్జ (Teja Sajja)ను నన్ను, డైరెక్టర్ కార్తీక్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కోసం ఆయన ముందుండి ఎన్ని అడ్డంకులు వచ్చిన సినిమాని ముందుకు నడిపిస్తున్నారని మనోజ్ ఈ సందర్భంగా నిర్మాత గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. విలన్ పాత్రలో మనోజ్… ఇలా నిర్మాత గురించి గొప్పగా చెప్పిన మనోజ్ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటారు అంటూ మాట్లాడటంతో అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆ తిమింగలాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. అలాంటి ఒక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు..ఇండస్ట్రీలో ఒకరి సక్సెస్ కోసం మరొకరిని తొక్కేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఉద్దేశించే మనోజ్ ఇలా మాట్లాడారని తెలుస్తుంది. ఏది ఏమైనా మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో మనోజ్ హీరోగా కాకుండా విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. [8:40 pm, 28/8/2025] Kalpana: Manchu

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!  Manchu manoj sensational comments on cine industry know details   Manchu Manoj: మంచు మనోజ్ (Manchu Manoj)ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్  ప్రారంభించారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు తర్వాత మంచు మనోజ్ ఇటీవల భైరవం (Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక త్వరలోనే మిరాయ్(Mirai)  అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుస ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  మీ గుండె వందేళ్లు బ్రతకాలి..  ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్  నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)గురించి అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మనోజ్ విశ్వప్రసాద్ గురించి మాట్లాడుతూ… నిర్మాతగా ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొనే నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది విశ్వప్రసాద్ గారు మాత్రం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ కూడా చేసుకుంటూ దూసుకుపోతున్నారు. మీలాంటి గుండె వంద సంవత్సరాలు బ్రతకాలి సార్ అంటూ మనోజ్ మాట్లాడారు.   ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటాయి..  సినిమా ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే కానీ విశ్వప్రసాద్ గారు మాత్రం తిమింగలాలకు దొరకకుండా రివర్స్ అటాక్ చేస్తూ తన సినిమా కోసం నిలబడ్డారని తెలిపారు. హనుమన్ సినిమా తర్వాత మిరాయ్ సినిమా కోసం తేజసజ్జ (Teja Sajja)ను నన్ను, డైరెక్టర్ కార్తీక్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కోసం ఆయన ముందుండి ఎన్ని అడ్డంకులు వచ్చిన సినిమాని ముందుకు నడిపిస్తున్నారని మనోజ్ ఈ సందర్భంగా నిర్మాత గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.   విలన్ పాత్రలో మనోజ్…  ఇలా నిర్మాత గురించి గొప్పగా చెప్పిన మనోజ్ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉంటారు అంటూ మాట్లాడటంతో అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆ తిమింగలాలు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. అలాంటి ఒక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు..ఇండస్ట్రీలో ఒకరి సక్సెస్ కోసం మరొకరిని తొక్కేస్తూ ఉంటారు.  ఈ విషయాన్ని ఉద్దేశించే మనోజ్ ఇలా మాట్లాడారని తెలుస్తుంది. ఏది ఏమైనా మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో మనోజ్ హీరోగా కాకుండా విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. [8:40 pm, 28/8/2025] Kalpana: Manchu
×