E-Paper
Advertisement

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?
Advertisement

Yashasvi Jaiswal On His Run Out: టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గాలే అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ నిన్న ప్రారంభమైంది. ఇందులో మొదటి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అద్భుతంగానే రాణిస్తోంది. ఇప్పటి వరకు రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా 288 పరుగులు సాధించింది. ఇక ఇవాళ ఉదయం నుంచి గాలే వేదికగా వర్షం పడుతున్న నేపథ్యంలో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి క్రమంలో మరోసారి యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) రనౌట్ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై కేఎల్ రాహుల్ ది త‌ప్ప‌ని కొంద‌రు అంటుంటే, లంక ప్లేయ‌ర్లు జాలి లేకుండా వ్య‌వ‌హ‌రించార‌ని మ‌రి కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా దురదృష్టవశాత్తు యశస్వి జైస్వాల్ రనౌట్ (Yashasvi Jaiswal Run Out ) అయ్యాడు. కేఎల్ రాహుల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా, ఆ బంతిని పట్టుకునేందుకు శ్రీలంక బౌలర్ కేశవ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ కాళ్లకు తగిలాడు. ఈ క్రమంలో య‌శ‌స్వి జైస్వాల్ పరుగుకు వెళ్లే క్రమంలో కుప్పకూలాడు. దీంతో రన్ అవుట్ కావడం జరిగింది. అయితే ఈ రనౌట్ పై తాజాగా యశస్వి జైస్వాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా తాను భారీ స్కోర్ చేయాలని కసితో బరిలోకి దిగినట్లు వెల్లడించారు. కానీ అదృష్టం బాగా లేక తాను రనౌట్ అయ్యానని ఎమోషనల్ అయ్యారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

లంక క్రికెట‌ర్లు కూడా దౌర్జ‌న్యంగా బిహేవ్ చేశారు

Advertisement

బౌలర్ ఎండ్ దగ్గర తాను కింద పడ్డ సంఘటనను చూసి కూడా.. కేఎల్ రాహుల్ పరుగు కోసం రావడం దారుణమని యశస్వి జైస్వాల్ పేర్కొన్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. రాహుల్ సెల్ఫిష్ నెస్ కారణంగానే తాను 32 పరుగులకే వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందని వివరించారు. కే ఎల్ రాహుల్ రనౌట్ కావాల్సి ఉండగా, తాను బలి అయినట్లు వివరించారు. అయితే ఈ సంఘటనలో శ్రీలంక ప్లేయర్లు కూడా కాస్త జాలి గుండెతో స్పందించి ఉంటే బాగుండేది అన్నారు. తాను లంక క్రికెటర్ కారణంగానే కింద పడ్డ విషయాన్ని గ్రహించకుండా కెప్టెన్ ధనుంజయ డీ సిల్వా క్రూరంగా బిహేవ్ చేశాడని ఆగ్రహించారు. ఇలా అందరి వల్ల తన వికెట్ కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారట. అయితే యశస్వి జైస్వాల్ ఈ కామెంట్స్ చేశాడో లేదో కానీ.. సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Advertisement

 

Related News

బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర‌ ఓట‌మి..టీమిండియాకు బిగ్ రిలీఫ్‌

23 ఏళ్ల కింద‌ట అవ‌మానం…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పైనే ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లా

మెట్ల‌పైనే కుప్ప‌కూలిన‌ కేఎల్ రాహుల్…బీసీసీఐ చేత‌గానీ త‌న‌మే కార‌ణమంటూ విమ‌ర్శ‌లు !

మా హోట‌ల్ రూంకు వ‌చ్చి, కొడ‌తాన‌ని షోయ‌బ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు

గాయాల పేరుతో బుమ్రా డ్రామాలు..1000 జ‌న్మలు ఎత్తినా వ‌సీం అక్ర‌మ్ స్థాయికి చేరుకోడు!

ఇండియాకు అనుకూలంగా మాట్లాడుతున్నాన‌ని, దేశద్రోహి ముద్ర వేశారు

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి, గౌర‌వించండి.. బీసీసీఐపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు!

Big Stories

Advertisement
×