E-Paper
Advertisement
Top 20 News Today: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు, జగన్‌పై ఐపీఎస్ ఏబీ ఫైర్ 
Top 20 News: ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు గుడి.. ఎమ్మెల్యే ప్రకటన, ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోతికి అంత్యక్రియలు

Top 20 News: ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు గుడి.. ఎమ్మెల్యే ప్రకటన, ఖమ్మం జిల్లాలో వింత ఘటన.. కోతికి అంత్యక్రియలు

1. మంత్రి సీతక్క ఆదేశాలు మేడారం మహాజాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. జాతరలో భాగంగా భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అన్నారు. ఈ సందర్భంగా సీతక్క.. గట్టమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 2. ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు గుడి.. ఎమ్మెల్యే ప్రకటన మార్కాపురం జిల్లా ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీరు […]

Top 20 News: తెలంగాణ అసెంబ్లీలో అరుదైన దృశ్యం, బీఆర్ఎస్ పై ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్
Top 20 News: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో కిలాడీ లేడీ మోసం, పోలీసులమంటూ.. రూ. 3 కోట్లు డిమాండ్
Top 20 News: గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు, వైసీపీ కార్యకర్త పై నారా లోకేష్ ఫైర్

Top 20 News: గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు, వైసీపీ కార్యకర్త పై నారా లోకేష్ ఫైర్

1. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు ఏపీని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా..అమరావతిని క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో తెలుగు యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. 2. మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు మంత్రి నారా లోకేష్ సీఎం బాధ్యతలు చేపట్టే అంశంపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు […]

Top 20 News: రాజకీయం చేస్తే హీరోయిజంలా ఉండాలి.. ఎమ్మెల్యే పాయం, సోనియా గాంధీకి బహిరంగ లేఖ.. కిషన్ రెడ్డి
Top 20 News: ఆదిలాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం
Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

1. షాప్‌లోకి దూసుకెళ్లిన కారు..  ఇద్దరు మృతి హైదరాబాద్ మైలార్దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపుతప్పి రోడ్డు పక్కన స్వెటర్స్‌ అమ్ముకునే షాప్‌లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఘటన సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. స్థానికులు ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 2. కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు […]

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

1. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంపై మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సభ్యులు. 2. అభివృద్ధికి ఎంఓయూ విశాఖలో మంత్రి నారా లోకేష్, GMR మాన్సాస్ సంస్థతో ఏవియేషన్, ఏరో స్పేస్, ఎడ్యుసిటీ అభివృద్ధికి సంబంధించి ఎంఓయూ చేసుకున్నారు. భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరో స్పేస్, […]

Top 20 News: ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక, సర్పంచ్ అభ్యర్థి పై కారం పొడితో దాడి, ప్లాస్టిక కవర్‌లో శిశువు మృతదేహం

Top 20 News: ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక, సర్పంచ్ అభ్యర్థి పై కారం పొడితో దాడి, ప్లాస్టిక కవర్‌లో శిశువు మృతదేహం

1. అట్టహాసంగా హైదరాబాద్ దుండిగల్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్ అట్టహాసంగా జరిగింది. త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహన్ రివ్యూ అధికారిగా హాజరయ్యారు. వాయుసేనలో వివిధ బ్రాంచ్‌లలో ప్రీ-కమిషనింగ్ శిక్షణను క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు. 2. ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక ట్రాన్స్‌జెండర్లు ప్రజలను ఇబ్బంది పెడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య […]

Top 20 News: మచిలీపట్నంలో హైటెన్షన్.. టీడీపీ వర్సెస్ బీజేపీ, టిప్పర్, బైక్ ఢీ.. స్పాట్లోనే ఇద్దరు మృతి 
Top 20 News: బీసీ రిజర్వేషన్ల పై రామ్ మోహన్‌రెడ్డి కీలక సూచనలు, ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు

Top 20 News: బీసీ రిజర్వేషన్ల పై రామ్ మోహన్‌రెడ్డి కీలక సూచనలు, ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర విమర్శలు

1. ఏర్పాట్లు పరిశీలన హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2. ప్రత్యేక రైళ్లు ఇండిగో ఫ్లైట్ల రద్దుతో రైళ్లకు, బస్సులకు డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక […]

Top 20 News: కాంగ్రెస్ నాయకత్వం తీరుపై కార్యకర్తల అసహనం, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. రాకపోకలు బంద్
Top 20 News Today: చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మాజీ జడ్పీటీసీ పాదయాత్ర.., డాక్టర్ నిర్లక్ష్యం.. రెండు గంటల పాటు గర్భీణీ..

Top 20 News Today: చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మాజీ జడ్పీటీసీ పాదయాత్ర.., డాక్టర్ నిర్లక్ష్యం.. రెండు గంటల పాటు గర్భీణీ..

1. అవినీతిపై ఆరోపణలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీకే చెందిన ఛైర్‌పర్సన్ లక్ష్మీ తులసి షాక్ ఇచ్చారు. డస్ట్ బిన్‌ల కొనుగోలు నిధుల దుర్వినియోగంపై కౌన్సిలర్ ప్రశ్నించాడు. డబ్బులు అంబటి రాంబాబు వసూలు చేస్తే నన్నెందుకు అడుగుతారు? ఆయన్నే అడగండి అని ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ కౌన్సిలర్లు కంగుతిన్నారు. 2. సర్పంచ్ అభ్యర్థిగా ఎస్ఐ సూర్యాపేట జిల్లా గుడిబండకు చెందిన పులి వెంకటేశ్వర్లు 37 […]

Top 20 News Today: కారు డ్రైవర్‌కు గుండెపోటు.. స్పాట్‌లోనే నలుగురు, హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర

Top 20 News Today: కారు డ్రైవర్‌కు గుండెపోటు.. స్పాట్‌లోనే నలుగురు, హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర

1. శ్రీసత్యసాయి శత జయంతిలో వేడుకల్లో పాల్గొన్న రాష్ర్టపతి విశ్వప్రేమకు ప్రతిరూపంగా భగవాన్ శ్రీసత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి ముర్ము. సాయి కుల్వంత్‌ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, సాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని కొనియాడారు. 2. హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర […]

Big Stories

×