E-Paper
Advertisement
Top 20 News Today: ఈ ప్రభుత్వం పిరికిది.. ఏబీ వెంకటేశ్వరరావు, నింగిలోకి దూసుకెళ్ళేందుకు సిద్ధమైన మరో ఇస్రో
Top 20 News: వైసీపీ నాయకుల పై ఎంపీ పుట్టా మహేష్ ఫైర్, కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం
Top 20 News: కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్, ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై తీవ్ర విమర్శలు
Top 20 News: మియాపూర్‌లో దారుణం.. భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త, అప్పుడే పుట్టిన పసిబిడ్డను చెరువులోకి విసిరిన తల్లి

Top 20 News: మియాపూర్‌లో దారుణం.. భార్యను పిడిగుద్దులతో చంపిన భర్త, అప్పుడే పుట్టిన పసిబిడ్డను చెరువులోకి విసిరిన తల్లి

1. కాంగ్రెస్‌లో వర్గపోరుపై మంత్రి కీలక వ్యాఖ్యలు సిద్దిపేట కాంగ్రెస్‌లో వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్గత గ్రూపు రాజకీయాల వల్ల పార్టీకి నష్టం, బీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందని ఆయన హెచ్చరించారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 2. రైతు యాంత్రీకరణ పథకం తెలంగాణలో రైతు యాంత్రీకరణ పథకాన్ని జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు […]

Top 20 News: రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి, ఆర్టీసీ బస్సులో 15 తులాల బంగారం చోరీ
Top 20 News: కేసీఆర్ విమర్శలకు సీతక్క స్ట్రాండ్ కౌంటర్, 2029లో పోటీ చేయడం ఖాయం.. కవిత
Top 20 News: పార్టీ మారిన ఎమ్మెల్యేపై కేటీఆర్ ఫైర్, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో కీలక పరిణామం
Top 20 News: 10 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్, బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Top 20 News: డ్రగ్స్‌కు బానిసైన కూతురు.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం, గుండెపోటుతో క్లాస్‌లోనే 10th విద్యార్థిని మృతి 

Top 20 News: డ్రగ్స్‌కు బానిసైన కూతురు.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం, గుండెపోటుతో క్లాస్‌లోనే 10th విద్యార్థిని మృతి 

1. కట్టుదిట్టమైన భద్రత ప్రపంచ ఫుట్‌ బాల్‌ దిగ్గజం మెస్సీ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ప్యాలెస్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అనంతరం హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంకు వెళ్లనున్నారు. ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో పాల్గొననున్న మెస్సీ.. అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొంటారు. 2. అనుమానాస్పద మృతి హైదరాబాద్‌ పాతబస్తీ ఉప్పుగూడలోని రాజా రాజేశ్వరి బార్‌లో సాయి నాథ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి పక్కన ఇంజెక్షన్ సిరంజ్, మాత్రలు, మద్యం […]

Top 20 New: ప్రియుడు చేతిలో ప్రియురాలి బలి, బాలానగర్ ట్రాఫిక్ సీఐపై జాగృతి ఫైర్

Top 20 New: ప్రియుడు చేతిలో ప్రియురాలి బలి, బాలానగర్ ట్రాఫిక్ సీఐపై జాగృతి ఫైర్

1. గ్లోబల్ సమ్మిట్‌లో కీలక ప్రకటన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ట్రంప్‌ మీడియా టెక్నాలజీస్‌ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్‌ రైజింగ్‌ సమ్మిట్‌ వేదికగా సంస్థ డైరెక్టర్‌ ఎరిక్‌ స్వైడర్‌ కీలక ప్రకటన చేశారు. ఫ్యూచర్‌ సిటీలో వచ్చే పదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. 2. మరదల్ని కత్తితో పీక కోసి చంపిన బావ హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ముషీరాబాద్ బాపూజీనగర్‌లో పవిత్ర […]

Top 20 News: బీసీలకు అండగా ఉంటాం.. మహేష్ గౌడ్ భరోసా, జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్
Top 20 News Today: పిఠాపురం అభివృద్ధిపై పెండెం హాట్ కామెంట్స్, చంద్రబాబు పై మాజీ మంత్రి కాకాణి విమర్శలు
Top 20 News Today: సీఎం చంద్రబాబు పై అంబటి ఆరోపణలు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Top 20 News Today: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు, కామారెడ్డి జిల్లాలో నకిలీ ఫైనాన్స్
Top 20 News Today: రైతులకు శుభవార్త, ఫౌజీ నుంచి బిగ్ అప్‌డేట్ 

Big Stories

×