E-Paper
Advertisement
Winter Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి.. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Top 20 News Today: నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. ఢిల్లీ బ్లాస్ట్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు
Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు
Andhra Pradesh: దారుణం.. సుపారీ గ్యాంగ్‌తో కన్నకొడుకుని హత్య చేయించిన తల్లి
Kadapa: చనిపోయిందా? చంపేశారా?  కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Kadapa: కడపలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్కూల్ లో అనారోగ్యంగా ఉండటంతో మేనేజ్ మెంట్ రిమ్స్‌కు తరలించింది. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారంటున్నారు తల్లిదండ్రులు. తమ కుమార్తెను యాజమాన్యం చంపిందని ఆరోపిస్తున్నారు. కడప జిల్లాల్లో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న […]

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Progress Report: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే.. కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు సీఎం చంద్రబాబు. పౌరులకు సుపరిపాలన అందించేందుకు విజన్ డాక్యుమెంట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరుని.. విజన్ యూనిట్స్‌గా మారుస్తూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ.. సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటవుతున్నాయని.. అందుకు అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు
Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Telugu Student Dies in USA: అమెరికాలో ఏపీకి చెందిన యువతి మృతి చెందింది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. రాజ్యలక్ష్మి టెక్సాస్‌లోని ఎ అండ్‌ ఎం యూనివర్సిటీలో ఎంఎస్‌ కంప్యూటర్‌ పూర్తి చేసింది. ఉద్యోగ అన్వేషనలో ఉన్న రాజ్యలక్ష్మి.. కొన్ని రోజుల నుంచి అస్వస్థతకు గురైంది. గురువాం రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. యువతి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు, స్నేహితులు. పూర్తి సమాచారం.. అమెరికాలో […]

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులతో ముందుకు దూసుకెళ్తోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు మంత్రి నారా లోకేష్‌తో సహా తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తోందని.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం శుభపరిణామమని తెలిపారు ముఖ్యంగా.. క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అనుకున్న సమయానికి అమరావతికి తీసుకొచ్చేలా ప్రభుత్వం […]

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు
AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..
CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!
Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్
YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు..  మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

Big Stories

Advertisement
×