E-Paper
Advertisement
MS Dhoni: ఏపీ బ్రాండ్ పెంచుతున్న ధోని..బైక్ నెంబ‌ర్ చూస్తే గూస్ బంప్స్‌ రావాల్సిందే
CM Chandrababu: ఏపీలో హిందుజా భారీ పెట్టుబడులు.. రూ. 20,000 కోట్లతో కీలక ఒప్పందం!
Pawan Kalyan: ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించండి..  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Pawan Kalyan: ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు అధికారులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు పటిష్టమైన భద్రత, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడంపై యంత్రాంగం […]

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. 21 మందికి కొత్త పోస్టింగ్‌లు..
Jogi Ramesh Reaction: అరెస్టు తర్వాత జోగి రమేష్ ఫస్ట్ రియాక్షన్.. దుర్మార్గానికి ఇదొక పరాకాష్ట
Cyber Crime: ఆధార్ వెరిఫికేషన్ పేరుతో మోసం.. 51.90 లక్షలు స్వాహా చేసిన కేటుగాళ్లు
Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా
P.V.N. Madhav: మాధవ్ వన్‌మాన్ షో.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?
Srikakulam: తీవ్ర విషాదం.. కాశీబుగ్గలో తొక్కిసలాట.. 12 మంది మృతి..
Montha Effect: తుఫాన్‌ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా..
AP National Observer: ఏపీ నేషనల్ అబ్జర్వర్‌గా అదిత స్వప్న.. ప్రకటించిన అఖిల భారత మహిళా కాంగ్రెస్
Airport Fire Accident: గన్నవరం ఎయిర్ పోర్టులో చెలరేగిన మంటలు.. కారణం ఏంటంటే?
Special Trains: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!

Special Trains: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం, ఇక ఆ నగరాలకు ఈజీగా వెళ్లొచ్చు!

SCR Special Trains: ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రధాన నగరాలు, పట్టణాలు,  తీర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంది. వీకెండ్స్, సెలవు దినాలతో పాటు రద్దీగా ఉండే దక్షిణ కారిడార్లలో సులభ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అదనపు సర్వీసులను […]

Bullet Train – AP: ఏపీలో రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, ఇక ఆంధ్రా దశ తిరిగినట్టే!

Bullet Train – AP: ఏపీలో రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, ఇక ఆంధ్రా దశ తిరిగినట్టే!

Indian Railway: భారతీయ రైల్వే రోజు రోజుకు తన పరిధిని మరింత విస్తరిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మేకిన్ ఇండియాలో భాగంగా సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే వందేభారత్, నమో భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా, వందేభారత్ స్లీపర్ రైళ్లకు కూడా త్వరలో కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. అటు  హైడ్రోజన్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చేందుకు పరీక్షలు జరుపుకుంటున్నాయి. అదే సమయంలో భారత్ లో బుల్లెట్ రైళ్లను పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం […]

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడలోని బీసెంట్ రోడ్డులో పర్యటించారు. ఈ పర్యటన దీపావళి పండుగ సందర్భంగా జరిగింది, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణల (GST 2.0) ఫలితాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే లక్ష్యమన్నారు. బీసెంట్ రోడ్డు, విజయవాడలోని ప్రసిద్ధ వ్యాపార కేంద్రం, దీపావళి విక్రయాలతో కళకళలాడుతోంది. సీఎం చంద్రబాబు చిరు వ్యాపారులు, వీధి వర్తకులతో నేరుగా మాట్లాడారు. తాను ప్రస్తుతం ప్రమిదల వ్యాపారం చేస్తున్నానని […]

Big Stories

×