E-Paper
Advertisement
మిషన్ తెలంగాణకు షా స్కెచ్.. బీఆర్ఎస్ నేతలే వారి టార్గెట్.. హైదరాబాద్‌లో తిష్ట వేయనున్న బెంగాల్ టీమ్!
మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

మోదీ సర్కార్ నిధులతోనే.. తెలంగాణ పంచాయతీలు నడుస్తున్నాయి, ఎంపీ ఈటల సంచలనం

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల మనుగడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులపైనే ఆధారపడి ఉందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీరును నిలదీస్తూనే.. కేంద్రం అందిస్తున్న తోడ్పాటును వివరించారు. కేంద్ర నిధులే గ్రామాలకు ప్రాణాధారం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం […]

మోడీ సభ వేళ ఇరకాటంలో కమలం నేతలు.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు హైకమాండ్ బిగ్ టెస్ట్..?
రేవంత్ సర్కార్ పై బీజేపి బిగ్ బాంబ్.. 1000 కోట్లు ఢిల్లీకి పంపిస్తారా..!
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తప్పదా.. ప్రీతిరెడ్డి అడుగులు కమళం గూటికేనా..!
నిన్నటి దాకా పిట్టల దొరని చూశారు.. ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు, కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్లు

నిన్నటి దాకా పిట్టల దొరని చూశారు.. ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు, కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్లు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె ఇంకా టీఆర్ఎస్ హ్యాంగోవర్ నుంచి బయటపడలేదని విమర్శించారు. అందుకే తన కొత్త పార్టీకి మళ్లీ టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత రాజకీయ భవిష్యత్తును బీజేపీ ఎప్పుడో ముగించేసిందని.. ఆమెను ప్రజలు కూడా మర్చిపోయారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాజకీయాల్లో ‘పిట్టల దొర’ క్యారెక్టర్ చూశామని.. […]

సీఎం రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత.. 144 సెక్షన్ విధింపు.. బీజేపీ నిరసనలతో హై అలర్ట్!
సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలొకి భారీ వలసలంటూ..!
తెలంగాణలో మోడి టూర్‌కు మళ్లీ బ్రేక్.. ఇప్పట్లో లేనట్టే..!
సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

సొంత నేతలకు ప్రెసిడెంట్ వార్నింగ్.. ఫోన్ కాల్ వెనుక కమలం అసలు ప్లాన్ ఏంటి..?

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్​కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి మూడు మేయర్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు ఉన్నాయన్నారు. నాయకులపై, పార్టీపై […]

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రాంచందర్ రావు
Telangana BJP: 2029లో తెలంగాణ సీఎంగా ఆరడుగుల బుల్లెట్..?
BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

BJP Strategy: స్వేచ్ఛ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్​యంగా పెట్టుకున్న బీజేపీ.. క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ప్రతి జిల్లాకు ఒక అధికార ప్రతినిధిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానికంగా ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటిపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో రాంచందర్ రావు […]

Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
BRS And BJP Alliance: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉందా?

Big Stories

Advertisement
×