E-Paper
Advertisement
బంగారంపై మరిన్ని ఆంక్షలు? బ్యాంకులకు ఆర్థికశాఖ లేఖ, ఏం జరుగుతోంది?

బంగారంపై మరిన్ని ఆంక్షలు? బ్యాంకులకు ఆర్థికశాఖ లేఖ, ఏం జరుగుతోంది?

Gold: బంగారంపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమవుతుందా? బ్యాంకులకు ఆర్థిక శాఖ ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? భవిష్యత్తులో కూడా మరిన్ని పరిమితులు విధించే అవకాశాలున్నాయా? జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఇవే ప్రశ్నలు సామాన్యులతోపాటు బులియన్ వర్గాలను వెంటాడుతున్నాయి. బంగారంపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న కేంద్రం? బంగారం కొనుగోళ్లు ఏడాదిపాటు తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో పసిడి‌పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతోంది […]

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు.. జీతం ఎంత పెరుగుతుందంటే?
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల లేటెస్ట్ FD రేట్లు ఇవే!
Silver: బంగారం మాదిరిగా.. ఇకపై వెండిపై కూడా, రేపో మాపో ప్రకటన
Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: ఏపీ రాజధాని అమరావతిని అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమైందిన దీనికి సంబంధించి సవరణ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడనుంది. రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి […]

Railway Projects: ఐదు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్!
Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం
PM Removal Bill: ప్రజాప్రతినిధులపై కొత్త చట్టం.. ప్రధాని నుంచి మంత్రుల వరకు, కేవలం 30 రోజుల్లో
Travel Scheme: సీనియర్ సిటిజన్లకు అంతా ఫ్రీ.. ఫ్రీ? వైరల్ వెనుక నిజం ఏమిటంటే?
MISS Scheme: రైతులకు శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం,  3 లక్షల వరకు
MSP For Kharif Crops: వరి మద్దతు ధర పెంచిన కేంద్రం, క్వింటాల్ కు ఎంత పెరిగిందంటే?
Pakistan family: విశాఖలో పాక్ జాతీయుల ఫ్యామిలీ.. ఇండియా విడిచి వెళ్లలేమంటూ..
AP Govt: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికి రూ. 50 వేలు, రూ. 70 వేలు, రూ. లక్ష..
Central Govt: ఏపీ మిర్చీ రైతులకు మోదీ గుడ్ న్యూస్.. క్వింటాకు రూ.11,781 ధర
TDP vs YCP on Mirchi: మిర్చి ధరలపై కేంద్రం గుడ్ న్యూస్.. ఈ క్రెడిట్ జగన్ దేనా?

Big Stories

Advertisement
×