E-Paper
Advertisement
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌-డీజిల్-ఏటీఎఫ్‌‌లపై ట్యాక్స్ తగ్గింపు, అర్థరాత్రి నుంచి అమలు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. షాకైన ఏపీ ప్రభుత్వం

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. షాకైన ఏపీ ప్రభుత్వం

Polavaram-Banakacharla project: కూటమి ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చింది కేంద్రం. ఏపీ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ-అడవులు- వాతావరణ శాఖ వెనక్కి పంపింది. ఎన్విరాన్‌మెంట్ అసెస్‌మెంట్ కమిటీ చేసిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా తిరస్కరిస్తున్నట్లుగా ఆ శాఖ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు కాస్త వెనక్కి వెళ్లింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..   పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్ర […]

వాహనదారులకు బిగ్ అలర్ట్.. వాహనాల్లోకి వీ2వీ వ్యవస్థ, ఎన్ని ఉపయోగాలో తెలుసా?

వాహనదారులకు బిగ్ అలర్ట్.. వాహనాల్లోకి వీ2వీ వ్యవస్థ, ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Vehicles: ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రతీ ఏటా లక్షలాది మంది యువతీ యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి రకరకాల కారణాలు లేకపోలేదు. అతి వేగంగా వెళ్లడమే కారణంగా నివేదికలు ప్రస్తావిస్తున్నాయి. వేగంగా వెళ్లే క్రమంలో వాహనాలు గుర్తించకపోవడంతో దారుణమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. వాహనాలు దానంతట అదే ముందు వెళ్తున్న వాహనాలను గుర్తించి వెనుక వచ్చే వాహనాన్ని అప్రమత్తం చేయనుంది. అలాంటి […]

బంగారంపై మరిన్ని ఆంక్షలు? బ్యాంకులకు ఆర్థికశాఖ లేఖ, ఏం జరుగుతోంది?

బంగారంపై మరిన్ని ఆంక్షలు? బ్యాంకులకు ఆర్థికశాఖ లేఖ, ఏం జరుగుతోంది?

Gold: బంగారంపై ఆంక్షలు విధించేందుకు కేంద్రం సిద్ధమవుతుందా? బ్యాంకులకు ఆర్థిక శాఖ ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? భవిష్యత్తులో కూడా మరిన్ని పరిమితులు విధించే అవకాశాలున్నాయా? జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఇవే ప్రశ్నలు సామాన్యులతోపాటు బులియన్ వర్గాలను వెంటాడుతున్నాయి. బంగారంపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న కేంద్రం? బంగారం కొనుగోళ్లు ఏడాదిపాటు తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో పసిడి‌పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతోంది […]

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు.. జీతం ఎంత పెరుగుతుందంటే?
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల లేటెస్ట్ FD రేట్లు ఇవే!
Silver: బంగారం మాదిరిగా.. ఇకపై వెండిపై కూడా, రేపో మాపో ప్రకటన
Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ.. ఏపీ రాజధానిగా అమరావతి, కేంద్రం సవరణ బిల్లు!

Amaravati News: ఏపీ రాజధాని అమరావతిని అధికారికంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమైందిన దీనికి సంబంధించి సవరణ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురానుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడనుంది. రాజధాని రైతులు ఫుల్‌హ్యాపీ ఏపీలో ప్రభుత్వం మారితే రాజధాని అమరావతి […]

Railway Projects: ఐదు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్!
Center Scrap Selling: స్క్రాప్ అమ్మితే రూ.800 కోట్లు.. చంద్రయాన్-3 బడ్జెట్ ను మించి ఆదాయం
PM Removal Bill: ప్రజాప్రతినిధులపై కొత్త చట్టం.. ప్రధాని నుంచి మంత్రుల వరకు, కేవలం 30 రోజుల్లో
Travel Scheme: సీనియర్ సిటిజన్లకు అంతా ఫ్రీ.. ఫ్రీ? వైరల్ వెనుక నిజం ఏమిటంటే?
MISS Scheme: రైతులకు శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం,  3 లక్షల వరకు
MSP For Kharif Crops: వరి మద్దతు ధర పెంచిన కేంద్రం, క్వింటాల్ కు ఎంత పెరిగిందంటే?
Pakistan family: విశాఖలో పాక్ జాతీయుల ఫ్యామిలీ.. ఇండియా విడిచి వెళ్లలేమంటూ..

Big Stories

Advertisement
×