E-Paper
Advertisement
AP GOVT: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఇకపై ప్రజల వంతు, ఏప్రిల్ ఒకటి నుంచి అమలు
Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?

Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?

ఏపీలో హత్యారాజకీయాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి,వైసీసీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని, ఇదేక్కడి రాజకీయమని విమర్శలు సంధించారు.విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.గుంటూరులో తన ఇంటిపై జరిగిన దాడిలో తన హత్యకు కుట్ర పన్నారని,దీనిని సీఎం చంద్రబాబు, నారాలోకేశ్ దగ్గరుండి మానిటర్ చేశారని చెప్పుకొచ్చారు.ఇదిలాఉండగా, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు […]

CM Progress Report: విశాఖకు గుడ్ న్యూస్.. రూ.2387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ, ఇంకా ఎన్నో..
Complaint against CM Chandrababu: ముఖ్యమంత్రిపై పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఫిర్యాదు.. కార‌ణం ఇదే!
CM Chandrababu On Tirumala Ghee Case: కల్తీ నెయ్యి ఇష్యూ.. వైసీపీని ఏకేసిన సీఎం చంద్రబాబు
Delhi AI Summit-2026: ఢిల్లీ ఏఐ సమిట్-2026.. చంద్రబాబు-రేవంత్‌రెడ్డి హాజరు, ఒప్పందాలపై సంతకాలు!

Delhi AI Summit-2026: ఢిల్లీ ఏఐ సమిట్-2026.. చంద్రబాబు-రేవంత్‌రెడ్డి హాజరు, ఒప్పందాలపై సంతకాలు!

Delhi AI Summit-2026: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ భవిష్యత్తు ఇదేనని బలంగా చెబుతోంది ఇండియా. ఇండియా కాన్ఫిడెన్స్ చూసి టెక్ దిగ్గజాలు ఆశ్చర్య పోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చూసి వారిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తాజాగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఇవాళ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరవుతున్నారు. ఢిల్లీ ఏఐ సమిట్-2026.. చంద్రబాబు-రేవంత్‌రెడ్డి హాజరు ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌-2026కు సీఎం చంద్రబాబు, సీఎం […]

YCP : మళ్లీ డ్రైనేజీలు తెరిచిన వైసీపీ..ఈసారి బిల్ గేట్స్‌పై!
AP Budget 2026: కాసేపట్లో ఏపీ వార్షిక బడ్జెట్.. కనకదుర్గమ్మ చెంతకు ప్రతులు.. రాష్ట్ర కేబినేట్ కీలక భేటి
CM Chandrababu On Ysrcp: 11 అంకెతో  వైసీపీకి ఏదో సంబంధం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
CM Chandrababu: గుండాలు, రౌడీలతోనే మన యుద్ధం.. అప్రమత్తంగా ఉండండి.. తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక!

CM Chandrababu: గుండాలు, రౌడీలతోనే మన యుద్ధం.. అప్రమత్తంగా ఉండండి.. తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక!

CM Chandrababu: సాధారణ ఎన్నికలే కాదు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందులోభాగంగా మంత్రులు, ఎమ్మెల్యే లపై పూర్తిస్థాయిలో నమ్మకం లేక… పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ కమిటీని రంగంలోకి దించారంటున్నారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పార్లమెంటరీ కమిటీ ఏది చెప్తే అది చేయాల్సిందేనా?..అంతలా బాధ్యతలు పార్లమెంటరీ కమిటీలకు బాధ్యతులు కట్టబెట్టడానికి ఇవ్వడానికి కారణం 2029లో జరగునున్న సార్వత్రిక ఎన్నికలేనా? అసలు టీడీపీ వర్క్ […]

CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీపై విచారణ కమిషన్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలు..
ys jagan : ఏపీ ప్రజలు జగన్ మాయలో పడ్డారా?
YSRCP : లడ్డూ రాజకీయం ఇంకెన్నాళ్ళు?
Galla Madhavi Vs Mounika: అంబటి కూతురు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం
TDP : మా ఓపికను పరీక్షించొద్దు.. తమ్ముళ్లుకు ఏమైంది?

TDP : మా ఓపికను పరీక్షించొద్దు.. తమ్ముళ్లుకు ఏమైంది?

ఏపీ రాజకీయాలు మునుపెన్నడూ లేని విధంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ నేతల ఆరోపణలు, విమర్శలు, అసభ్యకర మాటలు, కుట్రలుకుతంత్రాలకు అధికార పార్టీ నేతలు సహనం కోల్పోతున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం శాంతంగా ఉన్నామని, ఇప్పుడు కూడా అలాగే ఉంటే వైసీపీ నేతల ఆగడాలు పేట్రేగిపోతాయని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రతిసారి చేతులు కట్టుకుని కూర్చోవడం వలన వైసీపీ గూండాల చేష్టలు మితిమీరుతున్నాయని.. ఈసారి ఎలాగైనా వారికి బుద్ది చెప్పాల్సిందేనని […]

Big Stories

Advertisement
×