E-Paper
Advertisement
Pemmmasani Chandrasekhar: ఇప్పుడు ఎందుకు వచ్చారు..? మంత్రి పెమ్మసానిని పట్టుకుని నిలదీస్తూ..!
CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్మించిన నూతన కార్యాలయం అద్భుతంగా ఉందని.. ఇది పోలీసుల పనితీరును మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యం..  ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి […]

Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్

Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్

Amaravati:  వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అజాత శత్రువుగా ఆయన పేరు పొందారని అన్నారు. అటల్‌లో ఏదో తెలియని తేజస్సు ఉందని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలను నెహ్రూ ఆసక్తిగా వినేవారని అన్నారు. అమరావతిలో వాజ్‌పేయి విగ్రహం ఆవిష్కరణ ఏపీ రాజధాని అమరావతిలో దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌. డిసెంబర్ 25న మాజీ మంత్రిఅటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టినరోజు. ఆయన జయంతిని […]

Chandrababu-Pawan With Modi: ఈ బంధం బలమైంది.. కేంద్రంలో కీలకపాత్ర, ఇక జనసేన వంతు?

Chandrababu-Pawan With Modi: ఈ బంధం బలమైంది.. కేంద్రంలో కీలకపాత్ర, ఇక జనసేన వంతు?

Chandrababu-Pawan With Modi: ఏపీలో కూటమిని విడగొట్టేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది.. చేస్తోంది కూడా. తొలుత చంద్రబాబు-పవన్ మధ్య ప్లాన్ చేసింది. వైసీపీ ఎత్తులను ముందుగానే పసిగట్టిన నేతలు ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. ఎలాంటి గొడవలు లేకుండా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వైసీపీ చిన్నఆశ మాత్రం పెట్టుకుంది. టీడీపీకి ప్రయార్టీ ఇస్తున్న మోదీ సర్కార్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో టీడీపీ-జనసేన […]

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఆధునికతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఇకపై ప్రవేశపెట్టే కొత్త బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరువయ్యే పల్లెవెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ సౌకర్యం తప్పనిసరి చేయాలని ఆయన సూచించడం విశేషం. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ రోడ్ మ్యాప్‌ను […]

CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఫ్రీ
CM Chandrababu: 1998లో మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్‌ను తీసుకొచ్చాం: చంద్రబాబు
CM Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్..  చంద్రబాబు ఫోకస్..

CM Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు ఫోకస్..

CM Chandrababu:  ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సహకరించాలని.. ఈ వారం కేంద్రమంత్రులను వరుసపెట్టి కలిశారు సీఎం చంద్రబాబు. ఇక.. ఏపీలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు.. ది ఎకనమిక్‌ టైమ్స్‌ బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సీఎం చంద్రబాబుని వరించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని.. రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌ని కోరారు సీఎం. ధైర్యంగా పెట్టుబడులు పెట్టి, ల్యాండ్‌మార్క్‌ ప్రాజెక్టులు నిర్మించాలని […]

TDP Politics:  వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే..  టీడీపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన..  కొత్తవారికి టాస్క్ రెడీ

TDP Politics: వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే.. టీడీపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన.. కొత్తవారికి టాస్క్ రెడీ

TDP Politics: వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి సీఎం చంద్రబాబు రెడీ అయ్యారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపు జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేయడం వెనుక మేటరేంటి? కొత్త అధ్యక్షులకు స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద టాస్క్ కానున్నాయా? ఎన్నికల్లో సత్తా చాటని వారిని తప్పిస్తారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే టీడీపీ రెడీ ఎట్టకేలకు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. వచ్చే ఎన్నికలను […]

CM Chandrababu: జగన్ ఎఫెక్ట్.. కలెక్టర్లకు చంద్రబాబు క్లాస్
Gudivada Amarnath: విశాఖ భూములు ఏమైనా మీ జాగీరా.. చంద్రబాబుపై అమర్నాథ్ ఫైర్
YS Jagan : జగన్ పాలన ఎలా ఉండేదో అప్పుడే మరిచిపోయారా? ఆ భారం బాబు చేతుల్లో!

YS Jagan : జగన్ పాలన ఎలా ఉండేదో అప్పుడే మరిచిపోయారా? ఆ భారం బాబు చేతుల్లో!

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో కూటమి ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. వాటిని ఇంకెప్పుడు అమలు చేస్తారని నిలదీస్తున్నారు. చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఫలితంగా కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తప్పుడు ప్రచారాలతో జగన్.. జనాన్ని మోసం చేస్తున్నారని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు […]

CBN vs Jagan : జగన్ ఏమైనా చేసుకో.. నేను అస్సలు భయపడను!

CBN vs Jagan : జగన్ ఏమైనా చేసుకో.. నేను అస్సలు భయపడను!

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశంపై ప్రతిపక్ష వైసీపీ ఆందోళనలు తెలుపుతూనే ఉన్నది. ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం ఇప్పటికే కోటీ సంతకాల సేకరణ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల కాపీలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. వాటిని రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలని వైసీపీ అధినాయకత్వం సంకల్పించింది. అందుకోసం రేపు(గురువారం) మాజీ సీఎం జగన్ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. కాపీలను ఓ వాహనంలో తీసుకెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు […]

CM Chandrababu: ఇల్లు లేని వారి వెంటనే మంజూరు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

CM Chandrababu: ఇల్లు లేని వారి వెంటనే మంజూరు.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఇల్లు లేని వారి ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు వస్తాయని ప్రకటించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. సామాజిక పెన్షన్‌లో ప్రజలు పూర్తి సంతృప్తి ఉన్నారన్నారు. ప్రతి వర్గంలో ఇల్లు లేని వారిని గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలన్నారు. అన్ని వర్గాల్లో సంతృప్తి ముఖ్యమన్నారు. పర్ఫార్మెన్స్ ముఖ్యం కూటమి ప్రభుత్వంలో […]

Kollikpudi Srinivasarao: పార్టీని డ్యామేజ్ చేస్తూ.. అధినేతకే సవాల్

Big Stories

Advertisement
×