E-Paper
Advertisement
CM chandrababu: 100 ఏళ్ల క్రితం ఇదే రోజు సత్యసాయి పుట్టపర్తిలో.. శతజయంతి ఉత్సవాల్లో  సీఎం బాబు
CM Chandrababu: బిగ్ టీవి ఎఫెక్ట్.. అరటి రైతులకు బిగ్ రిలీఫ్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
AP Politics: చంద్రబాబు సర్కార్‌పై షర్మిల సంచలన కామెంట్స్, అదంతా మోసం
Anand Mahindra Tweet: సీఎం చంద్రబాబు అన్ స్టాపబుల్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Puttaparthi: ప్రపంచమంతా ప్రేమను పంచారు.. సత్యసాయి శత జయంతి ఉత్సావాల్లో సీఎం చంద్రబాబు
CM Chandrababu: రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లో రూ. 7,000 జమ, ఇలా చేయండి..
Jagan: సీఎం చంద్రబాబుపై జగన్ సెటైర్లు.. క్రెడిట్‌ చోరీ స్కీం అదిరిందయ్యా చంద్రం!
Visakhapatnam: ఇండియాలో సేఫ్-క్లీన్ సిటీ, మహిళల భద్రతలో విశాఖ టాప్ ప్లేస్-సీఎం చంద్రబాబు
Visakhapatnam: ఏపీ వైపు  భారత్‌ ఫోర్జ్‌..  వాటిలో పెట్టుబడులు, సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వైస్ ఛైర్మన్ భేటీ
CM Chandrababu: 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Chandrababu: ఏపీలో చరిత్రాత్మక ఘట్టం.. ఒకేసారి ౩ లక్షల గృహప్రవేశాలు
CM Chandrababu warns MLAs: ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం
CM Chandrababu: పవన్ ఫుల్ సపోర్ట్.. లోకేశ్ పట్టువదలని విక్రమార్కుడు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: పవన్ ఫుల్ సపోర్ట్.. లోకేశ్ పట్టువదలని విక్రమార్కుడు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: కూటమి నేతలు అందరం కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో పర్యటించిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంకా బాగా పని చేయండని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తనకు పూర్తి మద్దతు ఇస్తున్నారన్నారు. ప‌ని అప్పజెప్తే ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కుడిలాగా మంత్రి లోకేశ్ ప‌ని చేస్తున్నారన్నారు. గ‌తంలో మూడుసార్లు సీఎంగా ప‌నిచేసిన‌ప్పటికీ, ఎప్పుడూ చేయ‌న‌న్ని ప‌నులు ఈసారి చేసేంత శ‌క్తి వ‌చ్చిందన్నారు. కూటమి నేతలు అందరం కలిసి పని […]

CM Chandrababu In Prakasam: త్వరలో కనకపట్నం.. మా టార్గెట్ అదే, ప్రకాశం జిల్లా టూర్‌లో సీఎం చంద్రబాబు
CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై లోతైన చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్టు. వారికి కొన్ని కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. సమావేశంలో ప్రధానంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా.. సీఎం చంద్రబాబు నాయుడు ఇన్‌ఛార్జ్ మంత్రులకు కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఏ ఎమ్మెల్యే అయినా […]

Big Stories

×