E-Paper
Advertisement
రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రూ.225 కోట్లతో బాసర టెంపుల్ అభివృద్ధి.. మాస్టర్ ప్లాన్ రెడీ, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

బాసర క్షేత్రం సరికొత్త శోభను సంతరించుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ పునర్నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి సుమారు రూ.225 కోట్ల భారీ వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్షరాభ్యాసాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

వైట్ కాలర్ వద్దు.. బ్లూ కాలర్ ముద్దు.. AI యుగంలో నైపుణ్యమే ఆయుధమన్న సీఎం

వైట్ కాలర్ వద్దు.. బ్లూ కాలర్ ముద్దు.. AI యుగంలో నైపుణ్యమే ఆయుధమన్న సీఎం

Revanth Reddy: ఇబ్రహీంపట్నంలోని AVN లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యమ‌ని పేర్కొన్నారు. పేదరికానికి ప్రధాన కారణం నాణ్యమైన విద్య అందకపోవడమేనని అభిప్రాయపడిన ఆయన, విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు.. గౌరవం లభిస్తాయన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర […]

గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

గ్రూప్‌-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు తీర్పుతో క్లియర్ అయిన అడ్డంకులు!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఫలశ్రుతిని అందించింది. టీజీపీఎస్సీ (TGPSC) అనుసరించిన మూల్యాంకన విధానం సరైనదేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో, ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ఉన్న ప్రధాన అడ్డంకులు తొలగిపోయాయి. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని తెల్చిచెప్పడం గమనార్హం. పారదర్శకతకు దక్కిన విజయం.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం […]

CM Revanth Reddy: సౌత్  టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: సౌత్ టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: దక్షిణాసియా టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పెట్టుబడుదారులకు కావల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అత్యుత్తమ ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. టెక్స్‌టైల్స్ కేవలం పరిశ్రమ కాదని, చేనేతలకు జీవితమన్నారు. సౌత్ టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి శుక్రవారం హైటెక్స్‌లో ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్-2026 కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, టెక్స్‌టైల్స్ పరిశ్రమ ప్ర‌ముఖులకు తెలంగాణ‌, హైద‌రాబాద్‌కు […]

నేతన్నల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కల్వకుంట్ల కవిత విమర్శలు!

నేతన్నల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కల్వకుంట్ల కవిత విమర్శలు!

Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చేనేత కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ ద్వారా చేనేత కార్మికులకు అందాల్సిన యూనిఫాంల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది నేతన్నల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల […]

Kavitha : బీఆర్ఎస్ భుజం మీద కాంగ్రెస్ తుపాకీ..ఇదెక్కడి విడ్డూరం!

Kavitha : బీఆర్ఎస్ భుజం మీద కాంగ్రెస్ తుపాకీ..ఇదెక్కడి విడ్డూరం!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, నేతల స్టేట్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఏ నినాదం వెనుక ఏ రాజకీయ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత వరకు ప్రజలను రాజకీయనేతలు పిచ్చోళ్లను చేస్తారనే విషయాన్ని ఆమె బలంగా తీసుకెళ్తున్నారు.మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె.. ఇప్పుడు తనకంటూ ఓ రాజకీయ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం, ప్రతిపక్షం అనే […]

KCR : కేసీఆర్ పలుకే బంగారమాయేనా?
మోదీ, పినరయి ఇద్దరూ ఒక్కటే.. కేర‌ళ‌లో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు
కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

కొత్త చట్టంతో.. సంబరాలు చేసుకుంటున్న మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు

Advocate Protection: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో న్యాయవాద రక్షణ చట్టం ఆమోదం పొందిన సందర్భంగా మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు అనంతరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతకు ఇది చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంతో గొప్పదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత న్యాయవాదులపై దాడులు పెరిగినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంథనిలో వామనరావు దంపతుల హత్యతో […]

మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి కొండంత అండ

మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి కొండంత అండ

జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. ట్యాంక్ బండ్ పై వందలాది మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివ దీన స్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడే శివ ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్నారనే వార్త సీఎం దృష్టికి వెళ్లింది. సామాన్యుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం శివను పిలిపించి మాట్లాడింది. ముఖ్యమంత్రి రేవంత్ […]

BRS : కాళ్లబేరానికొచ్చిన ‘పాడి కౌశిక్ రెడ్డి’.. అసలేమైంది?
అసెంబ్లీలో రేషన్ సన్నబియ్యం గుమగుమలు.. విందు ఆరగించిన సీఎం, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
రావణాసురుడితోనే రాముడికి పేరు.. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ హయాంలో మీరే లేఖ రాశాలు.. నేడు హామీ నిలబెట్టుకోండి, సీఎం రేవంత్‌కు కవిత లేఖ
నాయకుల్లోనూ కాస్త‌ కళాపోషణ ఉండాలి.. క్రీడలే యువతకు మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి

నాయకుల్లోనూ కాస్త‌ కళాపోషణ ఉండాలి.. క్రీడలే యువతకు మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు అత్యంత కోలాహలంగా జరిగాయి. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయ చర్చలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు తమలోని కళాకారుడిని నిద్రలేపి అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. ఫుట్ బాల్ ఆట‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ […]

Big Stories

×