E-Paper
Advertisement
CM Revanth Reddy Visits Keslapur Temple : ఇంద్రవెల్లి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. నాగోబా ఆలయంలో పూజలు..
Indravelli Sabha : సీఎం హోదాలో ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం

Indravelli Sabha : సీఎం హోదాలో ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం

Indravelli Sabha(Political news in telangana): సీఎం రేవంత్‌రెడ్డి పొలిటికల్‌ సెంటిమెంట్‌ ప్లేస్‌ అయిన ఇంద్రవెల్లికి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ పగ్గాలు చేతపట్టాక మొదటిసారిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద భారీ బహిరంగ నిర్వహించారు. ఆ సభ విజయవంతం కావడం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్‌ టూర్‌ రేవంత్‌కు కలిసొచ్చింది. అందుకే ఇదే సెంటిమెంట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు ఇంద్రవెల్లి వెళ్లునున్నారు రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లి వేదికగా […]

CM Revanth Warning : ప్రజలను వేధిస్తే వేటే.. అధికారులకు సీఎం హెచ్చరిక..
Congress 6 Guarantees : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు
Malla Reddy Shocking Comments : కాంగ్రెస్ గెలుస్తుందని ఊహించలే.. సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా..
CM Revanth Reddy : నంది పురస్కారాల స్థానంలో గద్దర్‌ అవార్డు.. సీఎం రేవంత్‌ ప్రకటన..
CM Revanth Reddy : ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ .. సీఎం రేవంత్‌ రెడ్డి హామీ..
Kumari Aunty : కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ పై సీఎం రేవంత్ స్పందన.. “త్వరలోనే స్టాల్ సందర్శిస్తా”..
TS Congress : ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. ఆన్ లైన్‌లో అప్లికేషన్లు..
CM Revanth Reddy : లోక్ సభ ఎన్నికల్లో సైనికుల్లా పోరాడాలి.. కార్యకర్తలకు సీఎం రేవంత్ పిలుపు..
KTR : కేటీఆర్.. జూటా మాటలు ఆపి.. జర ఈ లెక్కలు చూసి మాట్లాడు..!
CM Revanth Reddy : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ.. నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష..
CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌ స్థాయి కన్వీనర్ల(Booth Level Agents) సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాహుల్‌ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. అధికారం చేపట్టి 50 రోజులు కాకుండానే హామీలు అమలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. […]

Republic Day 2024 : ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం..”జయ జయహే తెలంగాణ”
CM Revanth Reddy :  సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..

Big Stories

×