BigTV English
Project War In Telangana: ముదురుతున్న ప్రాజెక్ట్ వార్.. ఎటాకింగ్ మోడ్‌లో కాంగ్రెస్.. డిఫెన్స్‌లో బీఆర్ఎస్..
CM Revanth Reddy: అన్నదాతలకు గుడ్ న్యూస్..  ఆ స్కీమ్ తేనున్న రేవంత్ సర్కార్..
CM Revanth Reddy: త్వరలో రైతు, విద్యా కమీషన్లు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..
TS Mega DSC Notification : మెగా డీఎస్సీ.. 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మాస్టర్ ప్లాన్ 2050కి విజన్ ప్లాన్ డాక్యుమెంట్లు రూపొందించాలి.. అధికారులకు సీఎం ఆదేశం..
Drugs: మత్తు.. చిత్తు.. నగరంలో పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్ ..
CM Revanth Reddy: నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కు ప‌న్ను వ‌సూలు చేయాలి.. అధికారులను సీఎం రేవంత్ ఆదేశం..

CM Revanth Reddy: నిర్దేశిత ల‌క్ష్యం మేర‌కు ప‌న్ను వ‌సూలు చేయాలి.. అధికారులను సీఎం రేవంత్ ఆదేశం..

CM Revanth Reddy news today(Latest political news telangana): ప‌న్ను వ‌సూళ్ల‌లో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి వాణిజ్య ప‌న్నులు, ఆబ్కారీ, రిజిస్ట్రేష‌న్లు, ర‌వాణా, గ‌నులు, భూగ‌ర్భ వ‌నరుల శాఖ ప‌న్ను వ‌సూళ్ల‌పై అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. వాణిజ్య ప‌న్నుల శాఖ‌లో ప‌న్ను ల‌క్ష్యానికి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎక్కువ‌గా ఎందుకు ఉంద‌ని అధికారులను ప్ర‌శ్నించారు సీఎం. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది […]

CM Revanth Reddy: త్వరలోనే మెగా డిఎస్సీ.. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: రూ.500లకే వంట గ్యాస్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. పథకాలను ప్రారంభించిన CM
CM participated in Bio Asia 2024: హైదరాబాద్‌లో 21వ బయో ఆసియా 2024 సదస్సు.. పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి
Implementation of 2 More Guarantees: మరో రెండు గ్యారంటీల అమలుకు సిద్ధం.. మహాలక్ష్మి పథకానికి జీవో జారీ!
CM Revanth Reddy: సింగరేణి కార్మికలకు తెలంగాణ సర్కార్ భరోసా.. రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని పారంభించిన సీఎం
CM Revanth Reddy on LRS: ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. దరఖాస్తులకు గుడ్ న్యూస్!
CM Revanth Reddy: ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం..

CM Revanth Reddy: ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం..

CM Revanth Reddy: ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారం, కమిటీ గుర్తించిన అంశాలపై శనివారం సచివాలయంలో చర్చించారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెనూ్య శాఖను ఆదేశించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలన్నారు. 2020 ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటి తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత […]

Medaram Jatara : నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. జనం నుంచి వనంలోకి వనదేవతలు

Big Stories

×