E-Paper
Advertisement
Hyderabad Crime: ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి కవలలు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Numaish Exhibition 2026: హైదరాబాద్ నగరం ముస్తాబు.. జనవరి 1 నుంచే ‘నుమాయిష్-2026’.. పూర్తి వివరాలివే!
Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ.. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా
Khammam Crime: దారుణ విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్
CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: పల్లె వెలుగు బస్సులో అయినా ఏసీ ఉండాల్సిందే.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) ఆధునికతపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో.. ఇకపై ప్రవేశపెట్టే కొత్త బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరువయ్యే పల్లెవెలుగు సర్వీసుల్లో కూడా ఏసీ సౌకర్యం తప్పనిసరి చేయాలని ఆయన సూచించడం విశేషం. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ రోడ్ మ్యాప్‌ను […]

Singapore: సింగపూర్‌లో ఇండియన్స్ అరాచకం.. ఫుల్‌గా తాగి కారులో వాంతులు, డ్రైవర్‌తో లొల్లి
Pawan Kalyan: యువత కోసమే జనసేన.. పదవి అంటే అధికారం కాదు బాధ్యత, పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: యువత కోసమే జనసేన.. పదవి అంటే అధికారం కాదు బాధ్యత, పవన్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలోని యువతకు ఒక సరైన రాజకీయ వేదికను అందించాలనే లక్ష్యంతోనే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు దిశానిర్దేశం చేస్తూ, రాజకీయాల్లో ఐడియాలజీ ప్రాముఖ్యతను వివరించారు. గతంలో కొత్త పంథాను నమ్మి ఎంతోమంది యువత నక్సల్స్ ఉద్యమాల్లో చేరారని.. కానీ సరైన ఐడియాలజీ లేకపోవడం వల్ల వేలాది […]

Police Dept: రక్షకులు భక్షకులుగా మారితే ఇలానే ఉంటది.. పోలీస్ శాఖలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం

Police Dept: రక్షకులు భక్షకులుగా మారితే ఇలానే ఉంటది.. పోలీస్ శాఖలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పెను కలకలం సృష్టిస్తున్నాయి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన రక్షకులే ఈ వ్యసనానికి బానిసలై ప్రాణాలు తీసుకోవడం, నేరాలకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా చోటుచేసుకున్న వరుస ఘటనలు పోలీస్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. గడిచిన కొద్ది రోజులుగా పోలీస్ శాఖలో బెట్టింగ్ మహమ్మారి ఎంతలా పాకిందో అర్థమవుతోంది. నిన్న హైడ్రా (HYDRAA) కమిషనర్ గన్‌మెన్ కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. అంతకుముందు సంగారెడ్డి […]

Top 20 News Today: ఆర్టీసీపై భట్టి సమీక్ష – గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు – పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు

Top 20 News Today: ఆర్టీసీపై భట్టి సమీక్ష – గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు – పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు

1. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి: డిప్యూటీ సీఎం భట్టి ప్రజాభ‌వ‌న్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని.. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక కార్డులు జారీ చేస్తామని తెలిపారు. 2. గాంధీ పేరు తొలగింపుపై నాగర్‌కర్నూల్‌లో మంత్రి జూపల్లి ధర్నా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. […]

Top 20 News Today: జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. సంగారెడ్డి జిల్లా కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం..
Hyderabad: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. వాటర్ హీటర్ ఆన్ చేసి.. మంటల్లో ఏడుగురు..?

Hyderabad: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. వాటర్ హీటర్ ఆన్ చేసి.. మంటల్లో ఏడుగురు..?

నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వడ్డెర బస్తీలోని ఒక నివాస గృహంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, సమయానికి స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి కారణం కేవలం ఒక చిన్న అజాగ్రత్తే అని తెలుస్తోంది. ఇంట్లోని వారు వాటర్ హీటర్ […]

Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస.. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? షేక్ హసీనా ఆశ్రయంపై భారత్‌లో చర్చ..!
KCR: రాజకీయంగా కేసీఆర్ యాక్టివ్.. ఆఫ్టర్ లాంగ్ టైం హైదరాబాద్‌కు గులాబీ బాస్
Bandi Sanjay: ఏపీని స్ఫూర్తిగా తీసుకుని.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’.. దీనికి సంబంధించిన తొమ్మిదో ఎడిషన్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2026 జనవరిలో జరగనున్న ఈ ముఖాముఖి కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రికార్డు స్థాయిలో మొత్తం 1,27,38,536 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. […]

Big Stories

×