E-Paper
Advertisement
Pak Minister Nuclear Threat: భారత్‌పై దాడికి 130 అణు బాంబులు రెడీ.. ఇండియాకు పాక్ మంత్రి వార్నింగ్
India PoK issue : పీవోకే స్వాధీనం సాధ్యమేనా? అఖండ భారత్‌‌కు ఎదురవుతున్న సవాళ్లు ఇవే!
Pakistan on Terror Attack : ఉగ్రవాదులు కాదు ఫ్రీడమ్ ఫైటర్స్.. పాకిస్తాన్ బరితెగింపు..
Danish Kaneria On Modi : ప్రధాని మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌..రెచ్చిపోయిన పాక్ మాజీ క్రికెటర్‌ !
Pakistan Stock Market Crash: భారత్ మొదటి దెబ్బ.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్
Pahalgam Terror Attack: పాకిస్థాన్ మిస్సైల్ టెస్ట్.. భారత్ అలర్ట్.. ఏ క్షణంలోనైనా..

Pahalgam Terror Attack: పాకిస్థాన్ మిస్సైల్ టెస్ట్.. భారత్ అలర్ట్.. ఏ క్షణంలోనైనా..

Pahalgam Terror Attack: గంట గంటకూ పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. పహల్గామ్ ఉదంతంపై పాకిస్తాన్ బుకాయిస్తున్నప్పటికీ.. భారత్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఈసారి ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదని కచ్చితంగా చెప్పేసింది. దేశ స్ఫూర్తిని దెబ్బతీస్తే.. ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు, వాళ్ల వెనకున్నవాళ్లకు ఇప్పుడు తెలుస్తుందని చెప్పింది. త్రివిద దళాలను అప్రమత్తం చేసింది. అటు పాకిస్తాన్ కూడా సైనికపరంగా సంసిద్ధమవుతోంది. ఇంతకీ, పహల్గామ్ దాడుల తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏంటీ..? […]

Simla Agreement: సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసిన పాక్.. అసలు అందులో ఏం ఉంది? భారత్‌కు నష్టమా?
India – Pakistan : భారత్ దెబ్బకు పాక్‌కు మైండ్ బ్లాక్.. బోర్డర్‌లో వార్ సైరన్..
PM Modi : వారికి ఊహకు అందని శిక్ష.. వెంటాడి వేటాడుతాం.. పాక్‌కు మోదీ మాస్ వార్నింగ్
Indus Water Treaty: సింధూ జలాల ఒప్పందం నిలిపివేత.. పాక్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
Pahalgam Terror Attack: పాకిస్తానీలందరూ ఇండియా వదిలి వెళ్లిపోవాలి.. మరి సీమా హైదర్ పరిస్థితేంటి.. సోషల్ మీడియాలో చర్చ
terror attack: సింధు జలాల ఒప్పందం ఏమిటి..? పాకిస్థాన్‌కు ఇక సమస్యలు తప్పవా..!
Hasan Ali on Abrar : PSLలో మరో అరాచకం.. వికెట్ తీసి హసన్ అలీ ఏం చేసాడో చూడండి
Pakistan Army Chief Kashmir: కశ్మీర్‌ను మర్చిపోలేము అది మా జీవనాడి.. పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Pakistan Army Chief Kashmir: కశ్మీర్‌ను మర్చిపోలేము అది మా జీవనాడి.. పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Pakistan Army Chief Kashmir| భారత్, పాకిస్తాన్‌‌ల మధ్య కశ్మీర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కశ్మీర్ గురించి పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ మరోసారి అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్తాన్‌ దేశాలు సిద్ధాంతాల పరంగా పూర్తిగా వేర్వేరు దేశాలని వ్యాఖ్యానించిన మునీర్‌, కశ్మీర్‌ను పాకిస్తాన్ దేశానికి జీవనాడిగా అభివర్ణించారు. అందుకే.. కశ్మీర్‌ ప్రాంతాన్ని పాకిస్తాన్‌ ఎలాంటి పరిస్థితులలోనూ మర్చిపోదని, ఎటువంటి శక్తీ దానిని పాకిస్తాన్‌ నుంచి వేరు చేయలేదని స్పష్టంగా చెప్పారు. […]

Earthquake: భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి

Big Stories

×