E-Paper
Advertisement
Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?
NDA Strategy: ఢిల్లీ పాలిటిక్స్‌లో జెట్ స్పీడ్ ట్విస్టులు.. ఈ సారీ విపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా బిల్లు..?
Gas Cylinders Crunch: ఎల్‌పీజీ కొరత.. లోక్‌సభ గేటు వద్ద ఎంపీల నిరసన, చర్చకు పెట్టాలని ఎంపీ కిరణ్ డిమాండ్
Jaya Bachchan Vs Nirmala Sitharaman: ‘మీకు మాత్రమే గొంతు లేదు’.. జయా బచ్చన్ పై సహనం కోల్పోయిన నిర్మలా సీతారామన్
Jagga Reddy: అప్పటికి ఇంకా మోదీ, అమిత్ షా పుట్టనేలేదు.. బీజేపీపై జగ్గారెడ్డి ఆగ్రహం
Congress Protest in Parliament: సత్యమేవ జయతే అంటూ.. పార్లమెంట్‌ వద్ద కాంగ్రెస్ నిరసన
MP Kiran Kumar: ఉపాధ్యాయుల సమస్యలపై పార్లమెంట్‌లో ఎంపీ చామల గళం.. వారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని..?
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో ఒక నిమిషానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?
Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం
YS Jagan on Waqf Bill: ఆ బిల్లు విషయంలో జగన్ లాజిక్ ఇదే.. వైసీపీ అవసరం లేదా?
Priyanka Gandhi Parliament: పార్లమెంటులో చర్చలు జరగకుండా బిజేపీ అడ్డుకుంటోంది.. మీడియా ఎదుట ప్రియాంక విమర్శలు

Priyanka Gandhi Parliament: పార్లమెంటులో చర్చలు జరగకుండా బిజేపీ అడ్డుకుంటోంది.. మీడియా ఎదుట ప్రియాంక విమర్శలు

Priyanka Gandhi Parliament| కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తోందనిజజ సరైన చర్చలు జరగకుండా నిరోధిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. బిజేపీ నాయకులు వివిధ వ్యూహాలతో ఏ విధంగానైనా పార్లమెంటు సమావేశాల్లో చర్చలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం పార్లమెంటులో చర్చలను అడ్డుకుంటోందని.. ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారని ప్రియాంక చెప్పారు. పార్లమెంటులో గత కొన్ని సమావేశాల్లో తాను పాల్గొని చూసింది ఏంటంటే.. ఏ విధంగానైనా […]

Chhava Movie PM Modi Screening: వివాదం వేళ పార్లమెంటులో ఛావా సినిమా స్పెషల్ స్క్రీనింగ్.. ప్రధాని మోదీ కోసమే
Chhaava : శివాజీ కొడుకు కథకి అరుదైన గౌరవం… అక్కడ స్పెషల్ స్క్రీనింగ్..?
Kashmir Plebiscite Pakistan: కాశ్మీర్‌ అంశంపై మరోసారి పాకిస్తాన్ లొల్లి.. భారతభూభాగంలో ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్

Kashmir Plebiscite Pakistan: కాశ్మీర్‌ అంశంపై మరోసారి పాకిస్తాన్ లొల్లి.. భారతభూభాగంలో ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్

Kashmir Plebiscite Pakistan| కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన పట్టుదలను మళ్లీ ప్రదర్శించింది. కాశ్మీరీ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానాలను భారత్ అమలు చేయాలని పాకిస్తాన్ వాదిస్తోంది. కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ (Plebiscite) నిర్వహించాలని కోరుతూ పాకిస్తాన్ పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాశ్మీర్ ప్రజలు ఏ దేశంలో కలిసి ఉండాలో తెలుసుకోవడం కోసం ఓటింగ్ నిర్వహించడమే ఈ ప్లెబిసైట్ ఉద్దేశం. అయితే, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇలాంటి […]

New Income Tax Bill : పార్లమెంటులో కొత్త ఇన్‌కమ్‌ టాక్స్‌ బిల్లు.. వచ్చే వారం ప్రవేశపెట్టనున్న సీతారామన్

Big Stories

Advertisement
×