E-Paper
Advertisement
BRS : మళ్లీ మొదటికొచ్చిన ఫిరాయింపుల కేసు?
Congress : కేబినెట్ మంత్రులకు కొత్త టెన్షన్?
KTR : కొత్త రాగం ఎంచుకున్న కేటీఆర్?
BRS : ‘పాడి’కి అసమ్మతి!.. బీఆర్ఎస్‌కు ‘మేకు’లా మారారా?
Gaddar awards: బీఆర్ఎస్‌ను కార్నర్ చేసిన చిరంజీవి!
Budget : జనం మెచ్చితే ఎవరు ఆపుతారు?

Budget : జనం మెచ్చితే ఎవరు ఆపుతారు?

రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.మొత్తం 3.24 లక్షల కోట్లతో ప్రభుత్వం ఆర్థిక పద్దును ప్రవేశపెట్టగా..ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెబుతోంది. రాష్ట్రంలో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు,మూలధన వ్యయం రూ.47,267కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా ప్రభుత్వం ఆర్థిక పద్దులో చూపించింది. ఇదిలాఉండగా,గత బడ్జెట్‌కు ప్రస్తుత బడ్జెట్‌కు చాలా తేడా ఉన్నది. గతంలో అంచనా వేసినట్టుగా ఆదాయం రాకపోవడంతో ఈసారి వాస్తవానికి దగ్గరగా ఆర్థికపద్దును ప్రిపేర్ చేయాలని […]

Cm revanth : వాళ్ళ పని ఆపడం.. మా పని పూర్తి చేయడమే!
YSRCP : ఏ ఒక్కరినీ వదలం.. పిన్నెల్లికి అంత సీన్ ఉందా?
KCR : సారు అసెంబ్లీకి వస్తారా? ఎత్తిన జీతం తిరిగిచ్చేస్తారా?
Kavtiha : కారే టార్గెట్.. కవితకు కొత్త చిక్కులు!
Naa Anvesh: వేలి ముద్రగాడివి నీకు రాజకీయాలు అవసరమా? శివాజీ పై నా అన్వేష్ ఫైర్!
KTR : కేటీఆర్ మాటల తూటాలు.. మిస్ ఫైర్!
BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

BRS : ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో కాకపుట్టిస్తాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు ఇస్తుండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని, వాస్తవికతకు దానికి ఎటువంటి సంబంధం లేదని కేటీఆర్ ఆరోపించారు. అసలు ఆరు గ్యారెంటీల అమలు విజయవంతం ఎక్కడ అయ్యిందని ప్రశ్నించారు.నేటికీ ఆరుగ్యారంటీల అమలు పూర్తిగా కాలేదని […]

CBN : చంద్రబాబు గరం.. అలాంటి వారు వద్దే వద్దు!
BRS : ఇరకాటంలో గులాబీ.. అనుకోకుండా అస్త్రాలు ఇచ్చేశారా?

BRS : ఇరకాటంలో గులాబీ.. అనుకోకుండా అస్త్రాలు ఇచ్చేశారా?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై మంగళవారం చర్చను ప్రారంభించగా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు మధ్యలో అడ్డు తగిలారు. గవర్నర్ ప్రసంగంలో అసలైన అంశాలు ప్రస్తావించలేదని, కేవలం ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివారని వాదించారు.ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు రూ.2500, తులం బంగారం, మూసీ సుందరీకరణ పేరిట విధ్వంసం, హైడ్రా కూల్చివేతలపై ఎందుకు మాట్లాడించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ […]

Big Stories

Advertisement
×